Home / crime news
బాలీవుడ్ యాక్టర్, సీరియల్ నటి తునీషా శర్మ గత శనివారం రోజున ఓ టీవీ సీరియల్ సెట్లో శవమై కనిపించారు. అయితే తునీషా మరణంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అసలు తునీషాది ఆత్మహత్యా.. హత్యా.. ఆమెది లవ్ జిహాద్ కేసు అని ఎందుకు అంటున్నారు అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఆమెను స్క్రూడ్రైవర్తో 51 సార్లు పొడిచి చంపాడు
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మోదీ చిన్న తమ్ముడైన ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులు గాయపడ్డారని తెలుస్తుంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలో చోటు చేసుకున్నట్ల సమాచారం అందుతుంది. మైసూరు నుంచి చామరాజనగర, బందీపురాకు కారులో వెళుతుండగా.. కడకోల సమీపంలో మధ్యాహ్నం 1.30 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ (70), ఆయన కుమారుడు మెహుల్ […]
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన చెల్లి ప్రేమించిన యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు ఓ అన్న. ఆ తర్వాత ఆ భాగాలను కుక్కలకు ఆహారంగా
నెల్లూరు జిల్లాలో చికెన్ స్టాల్ యజమానులు నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చికెన్ ను చెన్నైలో తక్కువ ధరకు కొని దానిని నెల్లూరులోని హోటల్స్, ధాబాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎవరెస్టు పర్వతారోహణ కోసం వెళ్లిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అద్దెల రాజశేఖర్ రెడ్డి (32) మృతిచెందాడు.
కాన్పూర్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువ చేసే బంగారాన్ని దొంగల ముఠా దోచుకెళ్లింది.
వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బ్యాంక్ మంజూరు చేసిన రుణాలలో మోసం మరియు అవకతవకలకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ మరియు ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది.
నార్త్ సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు మలుపు తిరుగుతూ లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశాలో మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన 600 మందికి పైగా చురుకైన మిలీషియా సభ్యులు పోలీసులకు, మల్కన్గిరిలో బీఎస్ఎఫ్కి లొంగిపోయారు.