Home / Corona Virus
కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డిఆర్ఎఫ్)ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించినట్లు కేంద్రం మంగళవారం లోక్సభకు తెలియజేసింది.
చైనాలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాజధాని బీజింగ్లో డజన్ల కొద్ది శ్మశాసన వాటికలు శవాలతో నిండిపోయాయి.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కి గురైంది. పేద, ధనిక.. చిన్న, పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఆ వైరస్ కారణంగా ఎందరో ప్రాణాలు
చైనాలో కరోనాకేసులు మరోసారి విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కొవిడ్ లాక్డౌన్ విధించింది ఆ దేశ ప్రభుత్వం. కాగా ఆ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా చైనా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియాలోని బాలిలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరయిన కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. దానితో, సదస్సులో సేన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.
కరోనా మహమ్మరిని ప్రపంచానికి వ్యాప్తి చేసిన చైనాలో తిరిగి కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా చైనా వ్యాప్తంగా ఒక్క రోజులోనే 10,729 కొత్త కేసులు నమోదైన్నట్లు చైనా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో 1209మందికి లక్షణాలు కనపడుతున్నాయని అధికారులు తెలిపారు.
చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి ఊపందుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐ - ఫోన్ప్యాక్టరీ చుట్టుపక్కల లాక్డౌన్ విధించారు అధికారులు. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు. అధికారులు కఠిమైన నిబంధనలు అమలు చేస్తారన్న ఆందోళనతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడించింది. కాగా ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటూ కరోనా మహమ్మారి కథ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో కరోనా కొత్త రూపం కలవరపాటుకు గురి చేస్తోంది.