Home / business news
2021 ఏడాదికి సంబంధించి ట్రూకాలర్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్ లాంటి దేశాల్లో ఒక యూజర్కు సగటున రోజులో 17 టెలి మార్కెటింగ్ , స్కామ్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొంది.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అనగానే గుర్తేచ్చేవి స్వీగ్గీ, జుమాటో. వాటి మధ్య కాంపిటేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్స్ కి ఉన్న కాంపిటేషన్ వల్ల వేరే ఇతర కంపెనీలు
దేశంలో కొత్త బీఎస్6 ఫేస్-2 నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. దీంతో వాహన తయారీ సంస్థలన్నీ తప్పకుండా బీఎస్6 నియమాలను పాటించాలి.
స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్గా మారడంతోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైందని మీషో సీఈఓ విదిత్ ఆత్రే పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు వారి మేనేజర్లతో వ్యక్తిగతంగా మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.
ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే డిజిటల్ చెల్లింపుల కోసం మరో ఆష్షన్ ను తీసుకొచ్చింది.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లేఆఫ్స్ లిస్టింగ్ లో కాగ్నిజెంట్ కూడా వచ్చి చేరింది.
రానికి ఐదు రోజుల పని విధానం డిమాండ్ను పరిశీలిస్తామని తెలిపింది. అయితే అందుకు బదులుగా ఉద్యోగుల రోజువారీ పని వేళలను మరో 40 నిమిషాలు పెంచుతామని పేర్కొంది.
కొన్ని రోజుల్లో ఐఫోన్ 15 విడుదల చేయనుంది యాపిల్ కంపెనీ. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 పై భారీగా ఆఫర్లు ప్రకటించాయి ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్లు.
భవిష్యత్ లో టోల్ ప్లాజాల అవసరం లేకుండా ఫీజులు వసూలు చేసేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రవాణాశాఖ తెలిపింది.
ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.