Home / appanna temple
Simhachalam: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహలక్ష్మీ నరసింహాస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. హోంమంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత.. అధికారులకు పలు సూచనలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించడం జరిగిందన్నారు హోంమంత్రి అనిత. […]