Home / Andhra Pradesh News
ఏపీ ప్రభుత్వ నాడు నేడు పథకం కోసం లారెస్ ల్యాబ్స్ (Laurus labs)నుంచి తీసుకున్న డబ్బులు బాధితుల కుటుంబాలకు అందజేయాలని జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు తూతూ మంత్రంగా పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నట్టు
లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉన్న నేరానికి ఒక హెడ్ కానిస్టేబుల్తో పాటు మరో ఇద్దరు నిందితులను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ను ఏపీ కేడర్కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమేష్కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది.
విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు.
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కార్యకర్తల్లో నిరసన సెగ, అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకు అసమ్మతి, నిరసన సెగలు, ఫిరాయింపు ఊహాగానాలతో రోజుకో రచ్చ నడుస్తుంది.
Mekapati Chandrashekar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్ కుటుంబానికి విధేయుడు. గతంలో వై.యస్.ఆర్ ప్రభుత్వంలో 2 సార్లు గెలిచి, వై.యస్.ఆర్ మరణం తరువాత జగన్ కి జై కొట్టి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఉదయగిరి నియోజకవర్గంలో గెలిచారు. మొదటి కొడుకు అంటూ లెటర్ వైరల్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రత్యర్థుల్ని ఇరకాటం లో […]
ఏపీలో విపక్ష నేతలు రోడ్షోలు, ర్యాలీలు చేయకుండా వైకాపా ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లకు మంత్రి పినిపే విశ్వరూప్ శుభవార్త చెప్పారు. గ్రామ వాలంటీర్లకు రూ.15 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు.
జీవో నెంబర్ 1ను కావాలనే తీసుకొచ్చి తనపైనే ప్రయోగించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు
టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి తన స్టైల్ లో రెచ్చిపోయారు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు గడ్డి పోచతో సమానం అని ఆయన అన్నారు.