Home / జాతీయం
వచ్చే నెలలో జరగనున్న జీ20 సమ్మిట్కు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా సిద్ధమవుతున్న తరుణంలో లగ్జరీ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరగనుంది. సన్నాహాల్లో భాగంగా జీ20 ప్రతినిధుల కోసం 30కి పైగా విలాసవంతమైన హోటళ్లను బుక్ చేశారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం చంద్రయాన్-3 మిషన్కు సంబంధించిన కొత్త చిత్రాలను విడుదల చేసింది. ఇస్రో ప్రకారం, ప్రజ్ఞాన్ రోవర్ బుధవారం ఉదయం విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని క్లిక్ చేసింది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం కర్ణాటకలోని మైసూరులో 'గృహ లక్ష్మి' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమ ఇంటి పెద్దలుగా ఉన్న దాదాపు 1.1 కోట్ల మంది మహిళలకు నెలవారీ రూ.2,000 సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఊహించని షాక్ తగిలింది. టీటీడీ గతంలో అతిథి గృహం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ స్థలాన్ని కాటేజ్ డొనేషన్ పథకం కింద కొత్త దాతకు కేటాయించాలని యోచిస్తోందని తెలుస్తుంది. వెంకట విజయం అతిథి గృహం పునర్నిర్మాణం లేదా పునర్నిర్మాణం
రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని ఢిల్లీలోని పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు కట్టారు. X లో పంచుకున్న వీడియోలో, పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీ కి రాఖీలు కట్టడం కనిపించింది.
G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్ధమయింది. న్యూఢిల్లీలోని వీధులు మరియు బహిరంగ ప్రదేశాలు అలంకార లైట్లు, ఫౌంటైన్లు మరియు హోర్డింగ్లతో అలంకరించబడ్డాయి. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేస్తున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది.
జీ-20 సదస్సును కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. వచ్చే నెల 9,10 తేదీల్లో ఈ సదస్సుకు ప్రపంచంలోని సంపన్నదేశాలకు చెందిన ప్రెసిడెంట్లు ఇండియాలో కాలుమోపనున్నారు. వారికి కావాల్సిన వసతితో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సివస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “జైలర్”. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 600 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 14 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలో రూ. 200 అదనపు సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించిందని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ని పోలీసులు అరెస్టు చేసారు.ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ పాండే వివిధ సాకులతో విద్యార్థినులను తన కార్యాలయానికి పిలిపించి అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి.