Home / జాతీయం
National Herald Case : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, లోక్సభలో పతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. సోనియా, రాహుల్ రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపించింది. గతంలో పలుమార్లు విచారణ.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు […]
Maoist leader Nambala Keshava Rao alias basavaraju died in Massive Encounter: ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హతమయ్యాడు. ఉదయం నుంచి జరుగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో కీలన నేత హతమైనట్లు తెలుస్తోంది. అబుజ్మద్లో ఉన్న బటైల్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతల గుంపు ఉండగా.. మావోయిస్టు అగ్రనేత మరణించినట్లు తెలుస్తోంది. బస్తర్లోని నాలు జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా బలగాలు పాల్గొన్నట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఇందులో […]
Karnataka: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయపుర జిల్లాలో ఇవాళ ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- కారు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా సోలాపూర్ వెళ్తున్న కారు బసవనబాగే తాలూకాలోని మనగులి సమీపంలోకి రాగానే ముంబై నుంచి బళ్లారికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపుతప్పి ఢీకొంది. దీంతో బస్సు అదపుతప్పి కంటైనర్ ను ఢీకొంది. దీంతో ఐదుగురు వ్కక్తులు స్పాట్ లోనే […]
20 Maoists Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యరు. ఈ మేరకు 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. నారాయణపూర్లోని మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టింది. ఇందులో 28 మంది […]
Rains: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కర్నాటక, మహారాష్ట్రలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రైళ్లు, […]
Telangana: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో వరదలు, ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ డిప్యూటీ […]
52 Covid Cases, 2 Deaths in Maharashtra: మహారాష్ట్రలో 52 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులు స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాగా, జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్తో ఇద్దరు మృతి చెందినట్లు మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఇందులో ఒకరికి హైపోకాల్సెమియా మూర్ఛ వ్యాధి ఉండగా.. మరొకరికి క్యాన్సర్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, […]
2 Arrested For Hacking Websites in Gujarat: గుజరాత్లో ఇద్దరు హ్యాకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మైనర్ సహా అన్సారీని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరిద్దరూ పలు భారతదేశానికి సంబంధించిన వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగా వెబ్సైట్ల హ్యాక్ చేశారు. కాగా, హ్యాక్ చేసిన నిందితులు వెబ్సైట్లలో భారత వ్యతిరేక సందేశాలు పోస్టింగ్ చేశారు. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ను సైతం ఈ హ్యాకర్లు ఏర్పాటు చేసుకున్నట్లు […]
India – Bangladesh Economic Warfare: బంగ్లాదేశ్కు .. ఇండియాకు మధ్య మరోమారు వాణిజ్య యుద్ధం మొదలైంది. బంగ్లాదేశ్ ఎగుమతులపై కొన్ని నిర్బంధాలను విధించింది భారత ప్రభుత్వం. కాగా కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ తమ వస్తువులను ఇండియాకు ఎగుమతి చేయాలంటే కేవలం కోలకతా.. ముంబై పోర్టుల ద్వారా అనుమతిస్తారు. గతంలో మాదిరిగా రోడ్డు మార్గాన అనుమతించడంలేదు. దీనికి కారణం బంగ్లాదేశ్ కూడా ఇండియా ఎగుమతులపై కొన్ని నిర్బంధాలను విధించింది. దానికి […]
Murshidabad Violence: వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో అల్లర్లు చెలరేగాయి. హిందువులను మాత్రమే టార్గెట్ గా చేసి దాడులు చేశారు. ఈ దుర్మార్గమైన అల్లర్లను బెంగాల్ అధికార పార్టీ నాయకుడైన మెహబూబ్ ఆలం చేయించాడు. ఇతను స్థానిక కౌన్సిలర్. హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో ఈ నిజాలు వెళ్లడయ్యాయి. హిందువులపై దాడులు జరుగుతుండగా వాళ్లు వెళ్లి పోలీసులకు మొరపెట్టుకున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు హిందువులపై దాడులు చేస్తున్నారు కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు. […]