Home / జాతీయం
భారతీయ రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల కల్పననుగాను మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ నేడు క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది.
దేశరాజధాని ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు నుండి ఆహారం, మందులు, లాజిస్టిక్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు, రవాణా మరియు ప్రయాణ సేవల ఆన్లైన్ డెలివరీ సేవల వరకు 24×7 వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన సప్నా జైన్ (53)అనే మహిళను గత 36 ఏళ్లుగా ఆమె తండ్రి చీకటి గదిలో బంధించాడు.
కేరళకు చెందిన హర్షినా అనే మహిళ ఐదేళ్లుగా విపరీతమైన కడుపునొప్పితో జీవిస్తోంది.
కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి కాళ్లు నరికేశారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో చోటుచేసుకుంది.
దివంగత నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులకు అజ్ఞాతవ్యక్తి నుండి రెండు లేఖలు అందాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జమ్మూ మరియు కశ్మీర్లో అక్టోబర్ 10 నుండి తన మెగా ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలోని మైలాపూర్ మార్కెట్లో శనివారం కూరగాయలు కొనుగోలు చేసారు.
ఉద్ధవ్ ఠాక్రే మరియు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాల మధ్య ఎన్నికలగుర్తు వివాదం నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం శనివారం శివసేన యొక్క విల్లు మరియు బాణం గుర్తును స్తంభింపజేసింది.
భారతదేశంలో వీధి కుక్కలకు ఉన్న గౌరవం కూడ ముస్లింలకు లేదని మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్లో జరిగిన నవరాత్రి గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ కొంతమంది ముస్లిం వ్యక్తులను స్తంభానికి కట్టేసి కొట్టిన నేపధ్యంలో ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేసారు.