Home / జాతీయం
ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ గ్యాంగ్ స్టర్ ఆతిక్ అహ్మద్ కు 2006 అపహరణకు సంబంధించిన కేసులో ప్రయాగరాజ్ కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. శిక్ష ఖరారయిన అనంతరం అతడిని తిరిగి గుజరాత్ లోని సబర్మతి జైలుకు తీసుకు వచ్చారు. అక్కడ అతనికి ఖైదీ నంబర్ D17052 అనే నెంబర్ కేటాయించారు.
సమాచార హక్కు (ఆర్టిఐ) కింద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర సమాచార కమిషనర్ (సిఐసి) 2016 నాటి ఆదేశాలను గుజరాత్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఏడు పంచాయతీలు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా గురువారం 12 గంటల హర్తాళ్ పాటించాయి. బియ్యం కోసం రేషన్ దుకాణాలు మరియు ఇళ్లపై దాడి చేస్తున్న అడవి ఏనుగు ‘అరికొంబన్’ని పట్టుకోవడాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా ఈ హర్తాళ్ జరిగింది.
Delhi: దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రి సమయాల్లో దోమల నివారణకు ఉపయోగించిన మస్కిటో కాయిల్.. ఓ కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది.
ప్రముఖ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం నాటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ఆత్మహత్య ఆలోచనలు చేసినట్టు ఆఏ వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి మరణం తర్వాత తీవ్ర ఒత్తిడి లోనైనట్లు చెప్పిన ఆమె..
మధ్యప్రదేశ్ లో మెట్ల బావి కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
మన దేశం గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఠక్కున అందరూ చెప్పే ఏకైక మాట "భిన్నత్వంలో ఏకత్వం". విభిన్న ప్రాంతాలు.. విభిన్న మతాలు.. విభిన్న ఆచారాలు.. ఇలా ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒక్కటిగా జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాం. అదే విధంగా ఆహారం విషయంలో కూడా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ఆహారపు అలవాట్లు ఉంటాయి.
సాధారణంగా వర్షాలు.. ఉరుములు.. మెరుపులు అనేవి సర్వ సాధారణం. కానీ అనుకోని రీతిలో పిడుగుపాటుకు పలువురు మృత్యువాత పడిన ఘటనలను మనం చూస్తున్నాం. అయితే ఒక ప్రాంతంలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. అదికూడా అర గంట వ్యవధిలో.. భీకరమైన శబ్దాలతో విజృంభిస్తే ఎలా ఉంటదో ఊహించడానికే భయంగా ఉంది.
ఇటీవల తమిళనాడు మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI)కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పె
అనుష్క దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు డివిజన్ బెంచ్ ధర్మాసనం స్పష్టం చేసింది.