Home / జాతీయం
రోజు రోజుకి పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది.
పండుగ పూట మధ్య ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకల్లో జరుగుతున్న వేళ ఓ ఆలయంలో..
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాలో మూత్రవిసర్జన ఘటన ఎంతో సంచలనం రేపిందో అందరికీ తెలుసు.
Sri Rama Navami: నేడు శ్రీరామ నవమి.. హిందువులు గొప్పగా జరుపుకునే పెద్ద పండగల్లో ఇది ఒకటి. ఇక మన దేశంలో.. రామాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలా చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష తప్పదని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సిఆర్) హెచ్చరించింది.,రైళ్లపై రాళ్లు రువ్వడం అనేది క్రిమినల్ నేరమని, రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇది 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
భారతదేశంలో చిరుతలు అంతరించిపోయిన దాదాపు 70 సంవత్సరాల తర్వాత, మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో నాలుగు చిరుతపిల్లలు జన్మించాయని ప్రభుత్వం ప్రకటించింది. గత సెప్టెంబరులో భారత్కు వచ్చిన నమీబియా చిరుతకు ఈ పిల్లలు పుట్టాయి.
UPI Payments: యూపీఐ చెల్లింపులపై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించిందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.
కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రంలో మే 10న ఎన్నికలు జరగనుండగా ఫలితాలు మే 14న వెలువడనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ బుధవారం పునరుద్ధరించింది. 10 ఏళ్ల జైలు శిక్షతో కూడిన క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో జనవరిలో ఫైజల్ లోక్సభ సభ్యత్వం రద్దయింది. దీనితో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగనుంది.
Honda Activa 125: ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం స్కూటీలదే హవా. ఒకప్పుడు వివిధ బైక్ లపై మోజు చూపిన యువత ఇప్పుడు స్కూటీలపై ఆసక్తిని చూపుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగానే మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.