Home / తప్పక చదవాలి
ఆఫ్గానిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదివాసీ తెగలకు చెందినవారు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
నేపాల్లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ఏటీ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్ టిక్టాక్ వీడియో వైరల్గా మారింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరలా పెళ్లి చేసుకున్నాడా? అంటే అవుననే అంటున్నారు అతని బంధువులు. దావూద్ పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంపై భారీ దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమచారం రావడంతో
దేశంలో ఏ ఉద్యోగమూ పెద్దది లేదా చిన్నది కాదు కొన్నిసార్లు వేరొకరి కింద పని చేయడం కంటే స్వయం ఉపాధి మరింత సంతృప్తికరంగా ఉంటుందని భావించేవారు ఉన్నారు.
భారతదేశంలోని ఒక శాతం సంపన్నులు ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కలిగి ఉన్నారు. అయితే జనాభాలో దిగువ సగం మంది కలిసి
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపైసోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆప్,బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
సంక్రాంతి అంటే చాలు గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేలే గుర్తొస్తాయి.ఓ పక్క ప్రభుత్వం కోడి పందేలు నిషేదం అని చెప్పినా.. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని.. ఎలా వదలుకుంటాం అంటున్నారు పందెం రాయుళ్లు. దానితో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పందేలు కాస్తుంటే.. మరికొందరు బహిరంగంగానే.. పుంజులను బరుల్లోకి దింపుతున్నారు.