Home / ప్రాంతీయం
ఈ నెల 24న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి సంప్రదాయ పూజలు చేయించనున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
విప్లప యోధుడు, క్యూబా మాజీ మంత్రి ఎర్నెస్టో చే గువేరా గురించి అందరికీ తెలిసిందే. అయితే చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా నేడు హైదరాబాద్కు రానున్నారు.
Constable Preliminary Exam : ఆంధ్రప్రదేశ్ లో రేపు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష(Constable Preliminary Exam) జరగనుంది. ఏపీ వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 5.03 లక్షల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఇవ్వమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల […]
Manik Rao Thackrey: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. గాంధీ భవన్ లో నేడు ఆయన టీపీసీసీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదని అన్నారు. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి.. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచించారు. అధిష్ఠానం ఏం చెబితే అది చేయడమే తన […]
PM Modi Telangana Tour : తెలంగాణలో మోదీ పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో మోదీ పర్యటన తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. వీటితోపాటుగా మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి జనవరి 19న మోదీ హైదరాబాద్ […]
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( congress) లో అంతర్గత కుమ్ములాటలు రోజురోజూకూ ఎక్కువవుతున్నాయి. పార్టీలో ఏ నేత.. ఎప్పుడు ఎవరిపై విమర్శలకు దిగుతారో చెప్పలేని పరిస్థితి. అధిష్టానం ఎన్ని పంచాయితీలు పెట్టినా .. ఇక్కడి నేతల మధ్య మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పనిచేయక పోవడంతోనే ఓడిపోయామని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి […]
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైకాపా - జనసేన మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన భామిని మండలం లో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్లోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అధికారులు ఓ అస్థి పంజరాన్ని గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు.. ముగ్గురు భవనంలో చిక్కుకుపోయారు. అయితే ఆ ముగ్గురిలో ఈ అస్థి పంజరం ఎవరిదో తెలియాల్సి ఉంది. నల్లగుట్టలో జరిగిన ఈ ప్రమాదంలో అధికారులు ఇప్పటివరకు ఒక మృతదేహన్ని గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది కనిపించకుండపోయారు. తమ వస్తువులు తెచ్చుకునేందుకు ముగ్గురు వెళ్లారని సహచరులు తెలిపారు. తాజాగా మొదటి […]
Nagababu On Alliances: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన నాగబాబు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కర్నూలులో జనసేన నేతలు.. వీర మహిళలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.