Home / ఆహారం
పుదీనాను ఒక ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు అందరి ఇళ్లల్లోనూ విరివిగా లభిస్తుంది మరియు అన్ని వంటల్లోనూ దీనిని వివిధ రూపాల్లో వాడుతుంటారు. అంతేకాదండోయ్ పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దామా..
1947వ సంవత్సరం భారతదేశం రెండు దేశాలుగా విడి పోయింది. బారత్ , పాకిస్తాన్ లుగా విడిపోయిన తరువాత రెండు దేశాలనుంచి వేలాది మంది ప్రజలు అటు ఇటు వలసపోయారు.
భాగ్యనగరం ఈ పేరు తెలియని వారుండరనడంలో ఆశ్చర్యం లేదు. విశ్వనగరంగా ఖ్యాతి నొందిన హైదరాబాద్ వివిధ రకాల ఆచార వ్యవహారాలు ఆహారాలు వింతలు విశేషాలకు నెలవని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యానీ గుర్తొస్తుంది. బిర్యానీ ఒక్కటే కాదండోయ్ ఇకపై హలీమ్ కూడా స్పెషలే. హైదరాబాద్ హలీమ్ కు అరుదైన గుర్తింపు లభించింది మరి అదేంటో తెలుసుకుందామా..
గుడ్డులో ప్రొటీన్లు ఉండటమే కాకుండా అనేక విటమిన్లు మరియు మినరల్స్ కూడా ఎక్కువుగా ఉంటాయి.ఐతే గుడ్లు కడిగిన తర్వాత గుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిదా? కదా ? అని అనే విషయం చాలామందికి తెలియదు.
పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్న ఖర్జూరం పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలును కలిగిస్తుంది.ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కారణంగా సమస్యగా మారుతున్న స్థూలకాయం పరిష్కారానికి ఖర్జూరం పండ్లు అద్భుతంగా పనిచేస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరం పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది.ఐతే వీటిని ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ పటాకులను చూస్తే మాత్రం కాల్చకుండా అమాంతం నోట్లో వేసుకుంటాం. అదేంటి టపాసులను నోట్లో వేసుకోవచ్చు అంటున్నారు.. పటాకులు విషపూరితం కదా అనుకుంటున్నారు కదా.. కాదండీ ఈ టపాసులు మాత్రం తియ్యతియ్యగా నోటిలో వేస్తే కరిగిపోతాయి. మరి వాటి విశేషాలేంటో తెలుసుకుందామా..
విటమిన్ బి12 మాత్రమే కాదు, విటమిన్ సి లోపం వల్ల ఉన్నా కూడా పైయోరియా వస్తుంది.నిజానికి, విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే దీనితో పాటు, దాని లక్షణాలు ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి మనలను కాపాడుతాయి.ఈ పోషకాలను పొందడానికి, మీరు నారింజ, నిమ్మ మరియు ద్రాక్షతో సహా పుల్లని పదార్థాలను తీసుకోండి.
కూరగాయలు రుచికరమైనప్పటికీ, పచ్చి కూరగాయల్లో ఎక్కువ ఫైబర్, పోషకాలను అందిస్తాయి.అందువల్ల వండిన వాటి కంటే పచ్చి కూరగాయలనే ఎక్కువుగా తినాలి.
మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మష్రూమ్స్ తో మనం ఎప్పటికప్పుడు కొత్త వంటలను ట్రై చేసుకొని తినవచ్చు. కొత్తగా మష్రూమ్స్ తో వంటలు చేస్తే తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
మీ శరీరానికి పోషకాహారం ఎలా అవసరమో, మీ మెదడును కూడా ఆరోగ్యంగా ఉండేలా.. చూసకునేందుకు పోషకాహారం అవసరం. ఇందుకోసం మనం తీసుకోవాలే కానీ మంచి ఆహారాలు చాలానే ఉన్నాయి. వీటిని రోజూ మీరు తినే ఫుడ్స్ లో చేర్చుకుంటే సరిపోతుంది.