Home /Author anantharao b
భారీ వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. జులై నుంచి పాక్ లో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సింధ్ , బలోచిస్థాన్ , ఖైబర్ పక్తుంఖ్వాలో తీవ్ర ప్రభావం ఉంది. ఇప్పటి వరకు పాక్ లోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు తెలిపింది పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ.
జార్ఖండ్లో అధికార జెఎంఎం పార్టీ, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్గఢ్కు మకాం మార్చింది.
కొద్ది రోజులుగా అంతర్గత కలహాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు సైలెంట్మ అయిపోయారు. ఇప్పటికే మునుగోడు విషయంలో టీఆరెస్, బీజేపీలు విజయమే లక్ష్యంగా దూకుడుగా వెళ్తుంటే కాంగ్రెస్
సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. అయితే, ఒకప్పుడు అతను సినిమా సెట్కి తాగి వస్తాడనే పుకార్లు వ్యాపించాయి. ఇది అతని ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా చాలా ప్రాజెక్ట్లను అతనికి దూరం చేసింది.
క్రికెటర్ శుభ్మాన్ గిల్ నటి సారా అలీ ఖాన్తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది, ఇది ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న పుకార్లకు దారితీసింది.
విడుదలైన ఐదు నెలల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ నుండి ప్రేరణ పొంది దానిని గణపతి విగ్రహాలకు వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలంగాణఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి, కల్వకుంట్ల తారక రామారావు కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో కొవిడ్ -19 పరీక్ష నిర్వహించుకోగా.. పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన వెల్లడించారు.
సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న ఎంఐఎం నేత కషఫ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ అలియాస్ కషఫ్ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కేఆర్కే అని పిలువబడే నటుడు కమల్ ఆర్ ఖాన్ను మంగళవారం ఉదయం ముంబయ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని బోరివాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కేఆర్కే తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ల కారణంగా అరెస్టు చేయబడ్డాడు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్లో పెడుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ