Home / వీక్లీ ట్రెండ్స్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నటి రష్మికపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మిక త్వరలో రాజకీయాల్లోకి రానుందని అన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వేణు స్వామి ఈ సందర్భంగా వెల్లడించారు.
ఉల్లి పాయలో చాలా పోషకాలు ఉన్నాయన్న సంగతి మనలో చాలా మందికి తెలిదు. ఉల్లిపాయను మనం ఎక్కువుగా కూరల్లో, తాలింపు పెట్టేటప్పుడు మాత్రమే వాడుతాం. కానీ ఉల్లి రసంతో కూడా మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీనితో 'హరి హర వీర మల్లు' బృందం పవర్స్టార్ అభిమానులందరికీ పుట్టినరోజు బహుమతిని ఇచ్చింది. పవన్కి సంబంధించిన సరికొత్త పోస్టర్ను షేర్ చేస్తూ నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7 వ తారీఖున గ్రాండ్ గా ఐఫోన్ సంస్థ వారు లాంచ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఐఫోన్ సంస్థ వారు కొత్త లేటెస్ట్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మన ముందుకు రానున్నాయి.
క్రికెటర్ శుభ్మాన్ గిల్ నటి సారా అలీ ఖాన్తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది, ఇది ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న పుకార్లకు దారితీసింది.
పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సీక్వెల్లో కూడా ప్రధాన తారాగణం వారి వారి పాత్రలను వారే పోషిస్తారు. ఇలా ఉంటే, ఈ సినిమా కోసం నిర్మాతలు మరో విలన్ ను ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
రియాల్టీ షో ప్రారంభ సీజన్ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2కి హీరో నాని చేసారు.అయితే, అక్కినేని నాగార్జున మూడవ సీజన్లోకి ప్రవేశించి కొనసాగుతున్నారు. అఅతను షో నుండి రెండుసార్లు విరామం తీసుకున్నప్పటికీ, ఒకసారి సమంతకు మరియు తరువాత రమ్యకృష్ణకి హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు.
నేడు నాగార్జున 63 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అక్కినేని నాగార్జున అగష్టు 29న 1959 లో జన్మించారు.నాగార్జున 100 కి పైగా సినీమాల్లో నటించిన ఇప్పటికి మన్మధుడు గానే ఉంటాడు. ఒకప్పుడు టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో నాగర్జున కూడా ఒకరు.
మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ గత చాలా సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో సులభంగా వైరల్ అవుతాయి మరియు కొంతమంది నెటిజన్లు వారి వయస్సు అంతరం కోసం వారిని ఎల్లప్పుడూ ట్రోల్ చేసినప్పటికీ, అర్జున్ మరియు మలైకా ఎల్లప్పుడూ తమ అభిమానులకు జంటగానే కనిపిస్తారు.
కామెడీ కింగ్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు. అతని చివరి చిత్రం 2018లో వచ్చిన'మను'. అయితే రాజా గౌతమ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకోలేకపోయాడు ఇప్పుడు అతను తన కొత్త చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.