Home / Telangana
Inter Exams: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ పరీక్ష జరగనుంది.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది.
MLC polls: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సదరు వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి సర్వాల విందు జరిగింది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరీతో నగరం వీణుల వింధును ఆస్వాధించింది. ప్రేక్షకుల మనసు మైమరిచిపోయేలా చేసింది.
తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఇకపై హైదరాబాద్ లో వ్యాపారం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలంటున్నారు పోలీసులు. నగరంలో వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన పోలీసులు..
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. జియో తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్టు టెలికాం దిగ్గజం ప్రకటించింది. 17 రాష్ట్రాల్లోని మరో 50 నగరాలకు […]
Governor Tamilisai: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు బీజేపీపై పలు విమర్శలు చేశారు. అదేవిధంగా బీజేపీ చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలుగా […]
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా హతమయ్యాడు.