Home / New Delhi
భారతీయ రెజ్లింగ్లో కొనసాగుతున్న సంక్షోభం తాజా మలుపు తిరిగింది.తమ కెరీర్లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయినందుకు నిరసనగా వందలాది మంది జూనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. ఈ పరిస్థితికి వారు అగ్రశ్రేణి గ్రాప్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ లను నిందించారు.
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు నివేదించబడలేదు.పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీలో ఇద్దరు నిందితుల కదలికలను గుర్తించామని వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
శరద్ పవార్కు వ్యతిరేకంగా అజిత్ పవార్ చేసిన తిరుగుబాటును ప్రస్తావిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) విద్యార్థి విభాగం ఈ రోజు ఢిల్లీ కార్యాలయం వెలుపల "గద్దర్" (ద్రోహి) పోస్టర్ను ఉంచింది. అజిత్ పవార్ను "అమరేంద్ర బాహుబలి" శరద్ పవార్ను వెన్నుపోటు పొడిచే "కట్టప్ప"గా చూపిస్తూ 'బాహుబలి' చిత్రంలోని ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ రాష్ట్రవాడీ విద్యార్థి కాంగ్రెస్ పోస్టర్ను ఉంచింది.
తనకి పదవులు కావాలంటూ ఇంతకాలం పార్టీ అధిష్టానం దగ్గర విన్నపాలు వినిపించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇప్పుడు జోరు పెంచారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ రావు ఇంకో అడుగు ముందుకేశారు
జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిరసనకు దిగిన రెజ్లర్లు ఈ సాయంత్రం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు క్యాండిల్లైట్ మార్చ్కు పిలుపునిచ్చారు.
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. కస్టడీలో సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారికి లాపరోస్కోపిక్ పైలోప్లాస్టీని నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లను రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ శుక్రవారం కలుసుకున్నారు. దేశం గర్వించేలా చేసిన వారికి న్యాయం చేయడంలో ఆలస్యం ఎందుకంటూ ప్రశ్నించారు.
దిగ్గజ మొబైల్ కంపెనీ యాపిల్ భారత్ లో తన అధికారిక స్టోర్ ను ప్రారంభించనుంది.
ఢిల్లీ తీహార్ జైలు ఉన్నతాధికారులు మంత్రి సత్యేందర్ జైన్ తమను బెదిరించారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై డైరెక్టర్ జనరల్ (జైళ్లు)కు ఫిర్యాదు చేసారు.