Home / New Delhi
UCO Bank Former CMD Subodh Kumar Arrested by ED: యూకో బ్యాంక్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా రూ. 6210 కోట్ల మేర జరిగిన భారీ కుంభకోణంలో గోయెల్ పాత్రపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే యూకో బ్యాంక్ తో సహా పలు బ్యాంకులు కాన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటిడ్ కు ఇచ్చిన రుణంలో భారీ మోసం, అవకతవకలు […]
Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. పార్టీలోని 13 మంది కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆప్ సభా నాయకుడిగా ఉన్న ముఖేష్ గోయల్ తో పాటు.. మరో 12 మంది ఇవాళ పార్టీని వీడారు. వీరంతా కలిసి గోయల్ నేతృత్వంలో త్వరలోనే ఇంద్రప్రస్థ వికాస్ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. అయితే […]
PM Modi sets Rs 9L crore exports target for textile sector before 2030: ప్రపంచంలో టెక్స్టైల్ ఎగుమతిదారుల్లో భారత్ ఆరో స్థానానికి చేరడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్ టెక్స్- 2025కు మోదీ హాజరయ్యారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్గా మారిందన్నారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతలను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. […]
NDA meeting at BJP President JP Nadda’s residence in New Delhi: ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బుధవారం జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగగా, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఎన్డీఏ నేతలు మూడోసారి భేటీ అయ్యారు. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ.. మరికొద్ది నెలల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. […]
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని సహా 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయి అరగంటపాటు చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం మద్దతును కోరారు
న్యూఢిల్లీలోని మినిస్ర్టీ ఆఫ్ హోం ఎఫైర్స్ ఆఫీస్కు బుధవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్వచ్చింది. దాంతో బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫైర్ టెండర్స్ను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయని.. ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదని పోలీసులు అధికారులు తెలిపారు.
ఏపీకి చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని హోటల్లో బస చేసి బిల్లు కట్టే సమయంలో మోసం చేయటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్మాన్ హోటల్లో ఝాన్సీరాణి గత డిసెంబర్లో 15 రోజులు ఉండడానికి గదిని బుక్చేశారు.
రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారతీయ రెజ్లింగ్లో కొనసాగుతున్న సంక్షోభం తాజా మలుపు తిరిగింది.తమ కెరీర్లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయినందుకు నిరసనగా వందలాది మంది జూనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. ఈ పరిస్థితికి వారు అగ్రశ్రేణి గ్రాప్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ లను నిందించారు.