Home / New Delhi
AICC: ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ నేతలు రాహుల్ గాంధీని కలిశారు. పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేపై ప్రశంసలు కురిపించారు. ఇందులో భాగంగా తెలంగాణలో బలహీన వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ లో ప్రకటించారు. “న్యాయం కోసం రాహుల్ గాంధీ […]
VISA Free Access: విదేశాలకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఇక నుంచి ప్రపంచంలోని 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ అవకాశం లభించింది. హెన్ లై అండ్ పార్ట్ నర్స్ సంస్థ విడుదల చేసిన హెన్ లే పాస్ పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ పాస్ పోర్ట్ ర్యాంకింగ్ లో మెరుగుపడింది. కాగా మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, మాల్దీవులు వీసా ఫ్రీ యాక్సెస్ కల్పిస్తుండగా.. శ్రీలంక, మకావ్, మయన్మార్ […]
Vice President Election: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఈసీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు పార్లమెంట్ సభ్యులతో చర్చలు జరిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికసం రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ అధికారులను ఖారారు చేసే పనిలో ఎన్నికల సంఘం ఉంది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సమాచారం, సామాగ్రిని సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలిపింది. కాగా ధన్కడ్ రాజీనామా చేసిన 60 రోజులలోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను […]
Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రారంభమైన సమావేశాలు విపక్ష నేతల ఆందోళనతో రేపటికి వాయిదా పడ్డాయి. తొలిరోజే ఆపరేషన్ సిందూర్, ట్రంప్ ప్రకటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చివరకు చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. సభ వాయిదా అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో అందుకు అంగీకరించిన ప్రభుత్వం.. సభలో […]
LOk Sabha Adjurned: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. ఘటనపై చర్చించాలంటూ విపక్షాలు లోక్ సభలో నిరసనకు దిగాయి. దీంతో దిగువ సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో లోక్ సభ ను వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ […]
Operation Sindoor: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఇవాళ ఆయన మాట్లాడారు. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల […]
INDIA Alliance: బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి షాక్ తగిలింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ఇండియా కూటమి నేతలు సమావేశం కావాలని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి మందే, ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. మరోవైపు గతేడాది అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఆప్, […]
New Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 21 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు నెలరోజులపాటు జరగనున్నాయి. ఈ దఫా సమావేశాలు వాడీవేడిగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులపై సన్నద్ధమవుతుండగా, పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. కాగా సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విషాదం నింపిన ఎయిర్ ఇండియా […]
Aadhar Deactivate: దేశంలో గత 14 ఏళ్లలో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ కార్డులను జారీ చేసే విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మాత్రం కేవలం 1.15 కోట్ల మంది ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువని అధికారులు తెలిపారు. కాగా 2025 జూన్ నాటికి భారతదేశంలో 142.39 కోట్ల ఆధార్ హోల్డర్లు ఉన్నారు. ఇక ఐక్యరాజ్యసమితి […]
Rouse Avenue Court On National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురిపై ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జులై 29న దీనిపై తీర్పు వెల్లడించనున్నట్టు ప్రకటించింది.కాంగ్రెస్ అగ్రనేతలు రూ. 2 వేల కోట్ల మేరకు నేరపూరిత కుట్ర, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ […]