Home / New Delhi
Official Language Day: అధికార భాషా దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్నారు. కానీ మన భాషలోనే మాట్లాడితేనే బాగుంటుందని తెలిపారు. మాతృభాషను గౌరవించకపోవడం బానిసత్వమే అవుతుందని పేర్కొన్నారు. విదేశీ భాషలను గౌరవించాలని కానీ.. మాతృభాషను మర్చిపోవద్దన్నారు. “ఓ వ్యక్తి తన భాషను గౌరవించకపోతే, తన భాషలో మాట్లాడకపోతే, తన […]
Crucial Desicions Takes In Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేబినెట్ లో తీర్మానం చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీ గురించి ప్రస్తుత తరానికి అవగాహన కల్పించాలని […]
Union Cabinet Meeting Organize Today: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. ముఖ్యంగా దేశ భద్రతా, వాణిజ్యం, వ్యవసాయ రంగాలపై కేబినెట్ మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉంటాయోనని సమీక్ష చేయనుంది. […]
Fire Accident At Nearby Delhi Metro Station: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిథాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం మంటలు వ్యాపించాయి. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి.. ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది 16 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన […]
Central Union Cabinet Decisions: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఖరీఫ్ పంటలకు రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులను మద్ధతు ధర కోసం కేటాయించింది. ఈ ఏడాది 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు భారత్ లోకి వచ్చాయి. అలాగే దేశంలో ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ ముందుగానే చెప్పింది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలకు మేలు […]
Covid- 19 Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ చాటుగా తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1000 దాటి పోయింది. దీంతో కరోనాపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వంద దాటింది. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని హోం […]
Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుమలు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కుంభవృష్టి పడుతోంది. కాగా శనివారం అర్ధరాత్రి నుంచి నిన్న ఉదయం వరకు భారీ వర్షం పడింది. కేవలం 6 గంటల్లోనే ఢిల్లీ అంతటా దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం పడింది. అత్యధికంగా సఫ్దర్ గంజ్ లో 8.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుసాలో 7.1, పాలెంలో 6.81, మయూర్ విహార్ లో 4.8 సెం.మీ. చొప్పున వర్షం పడింది. […]
NITI Aayog Meeting in New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజరైనట్టు సమాచారం. ‘వికసిత్ రాజ్య, వికసిత్ భారత్- 2047’ థీమ్ గా నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సమావేశం జరుగుతుండడంతో ఎలాంటి అంశాలపై చర్చ జరగనుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. […]
Telangana CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీలో ఈ నెల 24న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సమావేశంల రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణ తరపున ప్రత్యేక అభ్యర్థనలను […]
UCO Bank Former CMD Subodh Kumar Arrested by ED: యూకో బ్యాంక్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా రూ. 6210 కోట్ల మేర జరిగిన భారీ కుంభకోణంలో గోయెల్ పాత్రపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే యూకో బ్యాంక్ తో సహా పలు బ్యాంకులు కాన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటిడ్ కు ఇచ్చిన రుణంలో భారీ మోసం, అవకతవకలు […]