Home / Jyoti Malhotra
Jyoti Malhotra’s 12 Terabytes of data Recovered: పాక్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టు అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో టచ్లో పాకిస్థాన్ అధికారులు ఇంటర్సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో కలిసి పనిచేస్తున్నారని జ్యోతికి తెలుసని దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆమె భయపడకుండా సంప్రదింపులు కొనసాగించారని పేర్కొన్నాయి. జ్యోతి ల్యాప్టాప్, ఫోన్లోని సమాచారం ఆధారంగా విషయాన్ని వెల్లడించాయి. జ్యోతి ల్యాప్టాప్, […]
14 days Judicial Custody to Jyoti Malhotra: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హిసార్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు నాలుగు రోజుల పాటు జ్యోతి పోలీసుల కస్టడీలో ఉంది. గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల ప్రారంభంలో పంజాబ్ , హరియాణా , ఉత్తరప్రదేశ్ కు చెందిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో జ్యోతి కూడా ఒకరు. అయితే […]
Jyoti Malhotra Security in Pakistan: పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్ర కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాక్ లో జ్యోతికి అధికారికంగానే చాలా నెట్ వర్క్ ఉంది. ఏకంగా పాక్ ఐఎస్ఐ జ్యోతికి ఏకే 47తో కూడిన ఆరుగురు గన్ మెన్ లను ఇచ్చింది. పాకిస్తాన్ లోని అనార్ కలీ బజార్ లో జ్యోతి వీడియో షూట్ చేస్తుండగా ఆరుగురు గన్ మెన్ లు ఆవిడకు సెక్యురిటీగా ఉన్నారు. ఓ స్కాట్ ల్యాండ్ […]
Jyoti Malhotra: పుట్టిన దేశానికి ద్రోహం చేసేవాళ్లు ఉగ్రవాదులకన్నా నీచమైనవాళ్లు. వీళ్ల ద్రోహం యావత్ దేశ ప్రజలపై ప్రభావం పడుతుంది. వీళ్లు ఇచ్చే ఇన్ఫర్ మేషన్ తో ఉగ్రవాదులు బంబులను పెడితే అందులో అమాయక పౌరులు ప్రాణాలు విడుస్తారు. ఇలాంటి దేశద్రోహులు శత్రుదేశంతో చేతులు కలిపి భారత రహస్యాలను, మిలటరీ మూమెంట్స్ ను శత్రుదేశాలకు అందించడంతో, సాదారణప్రజలు సంచరించే చోటును అక్కడి పరిస్థితులను తీవ్రవాదులు అంచనావేసినప్పుడు పహల్గాం లాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్నప్పటినుంచి […]
Jyoti Malhotra’s video goes viral on social media : రెండేళ్ల కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల కింద బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళిసై కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించారు. కార్యక్రమానికి ఆమె మీడియా పేరుతో హాజరయ్యారు. రైలు గురించి […]