Home / India
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఐదో రోజు భారత్ అదరగొట్టింది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.
భారత్లో డాలర్ల వర్షం కురుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు మాతృ దేశానికి ఏకంగా 87 బిలియన్ డాలర్లను పంపించారు. భారత్ తర్వాత స్థానంలో చైనా, మెక్సికోలున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుధవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా వరుసగా నాలుగో సంవత్సరం అగ్రస్థానంలో నిలిపింది. విద్యా మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ (NIRF) 2021 ప్రకారం ఐఐటి మద్రాస్ "మొత్తం" "ఇంజనీరింగ్" విభాగాల్లో ముందుంది. ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్పూర్లు
తీవ్రమైన మలేరియా ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఉపయోగించే ఉపయోగించే ఆర్టెమిసియా ప్లాంట్, ఇప్పుడు భారతదేశంలో సాగు చేయబడుతోంది, అంతకుముందు దీనికోసం చైనాపై ఎక్కువగా ఆధారపడేవారు. అయితే CSIR-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) విస్తృత పరిశోధన ఫలితంగా 1.2 శాతం అధిక ఆర్టెమిసినిన్
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వివో రూ. 950 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందజేస్తే తన బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అదేవిధంగా రూ.250 కోట్లను తన ఖాతాల్లో నిర్వహించాలని వివోను కోర్టు ఆదేశించింది. వివో ఈడీ తన మొత్తం పది బ్యాంకు ఖాతాల డెబిట్ స్తంభింపజేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కోర్టును
ప్రపంచ జనాభాలో భారత్ రికార్డు బద్దలు కొట్టనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి జనాభాలో చైనాకు కూడా మించిపోతుందని తాజాగా విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. యూనైటెడ నేషన్స్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సొషల్ ఎఫైర్ పాపులేషన్ డివిజన్ ప్రపంచ జనాభా ప్రాస్పెక్టస్ 2022 నివేదికలో ఈ అంశాలను పొందుపర్చింది.
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద భారతదేశం ఆదివారం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందచేసింది. కొలంబో అన్నారు.శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే 44,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రావడం గురించి తెలియజేయడానికి వ్యవసాయ మంత్రి మహింద అమరవీరను కలిశారు.
భారతదేశంలోని వివిధ ప్రదేశాలల్లో సుందరమైన అందాలను అనుభవించడానికి వర్షాకాలం ఉత్తమ సమయాలలో ఒకటి. ప్రకృతిఅందాలకు నెలవైన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అయితే వీటిలో వర్షాకాలంలో చూడటానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఐదు వున్నాయి.
Narendra Modi Wishes to Dalai Lama: ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై చైనా చేసిన విమర్శలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. దలైలామా భారత్లో గౌరవ అతిథి అని, ఆయనకు భారత్లోనూ అనుచరులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. గతేడాది కూడా దలైలామాకు మోదీ శుభాకాంక్షలు చెప్పినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గుర్తు చేశారు. ఆయన మత గురువు అని వారి మతపరమైన […]