Home / India
India and Pakistan between ceasefire till may 18: భారత్, పాక్ దేశాల మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు చనిపోయారు. ఈ ఘటనను భారత్ సీరియస్గా తీసుకుంది. ఆ వెంటనే పాక్పై ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత్ చేసిన ప్రతీకార దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సమయంలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పాటు […]
Three Climbers Died Tragic Mountaineering Accident In America: అమెరికా పర్వాతరోహణలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లోయలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ప్రవాస భారతీయుడు విష్ణు ఇరిగిరెడ్డి(48) ఉన్నారు. విష్ణు తన ముగ్గురు మిత్రులు టిమ్ గుయేన్, ఒలెక్సాండర్ మార్టినెంకో, ఆంటోన్ త్సెలిక్లతో కలిసి క్యాస్కేడ్స్లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. వీరిలో ఆంటోన్ త్సెలిక్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా.. మిగతా వారు చనిపోయారు. వివరాల ప్రకారం.. […]
India Pakistan War: పాకిస్తాన్పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ మరో యాక్షన్కు సిద్ధమైంది. భారత్లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లకు, ముఖ్యమైన అధికారులకు ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించనుంది. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని వివిధ దేశాలను భారత్ కోరనుంది. విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం ఇవ్వనుంది. ఇందులో భాగంగానే, భారత్లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లు, ముఖ్యమైన అధికారులతో సమావేశం కానుంది. ఇందులో ఆపరేషన్ సిందూర్ […]
2 Indian Students died in New York Road Accident: అమెరికాలోని న్యూయార్క్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోయారు. క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇద్దరి మరణ వార్తతో తోటి విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, న్యూయార్క్లోని భారత కాన్సులేట్ ఎక్స్ వేదికగా ప్రగాఢ […]
Indian Airspace Key Announcement, 32 airports to reopen: విమాన ప్రయాణికులు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. తొలుత ఈ నెల 15 వరకు మూసివేయాలని భావించినా.. కాల్పుల విరమణ కారణంగా మళ్లీ తెరిచారు. ఈ మేరకు పౌరవిమాన సర్వీసులు వెంటనే అందుబాటులోకి వస్తాయని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. […]
Virat Kohli Announced Retirement to Test Career: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా తరఫున టెస్టులకు విరాట్ కోహ్లీ.. 14 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ కెరీర్లో 123 మ్యాచ్లు ఆడగా.. 9,230 పరుగులు చేశాడు. కాగా, ఇప్పటికే టీ20లకు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ […]
England Former Cricketer Michael Vaughan about Virat Kohli Test Captaincy: భారత స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై గత వారం రోజులుగా చర్చ జరుగుతోంది. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు బీసీసీఐకి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ పర్యటన ఉంది. ఈ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. కాగా, మరో స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ […]
Baloch Army Support India: భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో భారత్ కు చేదోడుగా నిలుస్తామని ప్రకటించింది. భారత్ ఆర్మీగా పనిచేసి.. పాకిస్తాన్ ఆర్మీని మట్టుపెడతామని ప్రకటించింది. పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కోరింది. పాకిస్తాన్ పై దాడి కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాక్పై భారత్ […]
India won the Women Tri- Series in IND Vs SL: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. ఇవాళ భారత్- శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా విమెన్స్ టీమ్ శ్రీలంకపై 97 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత జట్టు అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో […]
PM Modi said POK Belongs to India during Operation Sindoor: దేశ త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. భారత్, పాకిస్తాన్ మధ్య దాడుల అనంతరం ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అనంతరం భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు గాను ప్రధాని మోదీ నివాససంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. భేటీలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా […]