Home / Encounter
Two Women Naxalites Died Encounter in Chhattisgarh’s Narayanpur: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్మడ్ అడవుల్లో ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ నారాయణపుర్, కొండగావ్ ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Encounter in Alluri District: దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులను రూపుమాపేందుకు భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు ఉదయ్, అరుణగా గుర్తించారు. కాగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉదయ్ ఉన్నారు. అలాగే […]
4 Maoists Killed in Madhya Pradesh Encounter: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. గోండియా, రాజ్ నందగావ్, బాలాఘాట్ డివిజన్లకు చెందిన మావోయిస్టులు దాదర్ అడవుల్లో సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో హాక్ ఫోర్స్, పోలీసులు కలిసి 25 బృందాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయని, అందులో భాగంగానే ఎదురుకాల్పులు జరిగాయని బాలాఘాట్ ఎస్పీ అదిత్య మిశ్రా తెలిపారు. […]
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో కొన్నిరోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్కులో ఆపరేషన్ జరుగుతోంది. మూడోరోజూ జరిగిన ఆపరేషన్లో మరో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనాస్థలిలో 2 ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీహైడ్రేషన్, పాముకాటు, తేనెటీగలు దాడి చేయగా, కొందరు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. గాలింపు సందర్భంగా మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. మూడు రోజులుగా నేషనల్ […]
Two Maoists killed in Bijapur -Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు అగ్ర కామాండర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే వీరి వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలంలో […]
Chhattisgarh : బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. శుక్రవారం జిల్లాలోని నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భద్రతా బలగాలు, మావోయిస్టులకు భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బండి ప్రకాశ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ సింగరేణి కార్మిక సమాఖ్య ఇన్చార్జిగా పనిచేశారు. గురువారం బీజాపూర్ జిల్లాలో జరిగిన […]
Chhattisgarh : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతిచెందారు. ఆయన సొంతగ్రామం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సుధాకర్పై రూ.50లక్షల రివార్డు ఉంది. 40ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. సుధాకర్ అలియాస్ సింహాచలం బీజాపూర్ జాతీయపార్కు వద్ద గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు […]
2 Maoist killed in Jharkhand Encounter: జార్ఖండ్ లోని లటేహర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు ప్రారంభించాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపాయి. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ చీలిక వర్గమైన జార్ఖండ్ జన ముక్తి పరిషత్ చీఫ్ పప్పు లోహరా, […]
4 Maoist Killed in Maharashtra Encounter: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోలు చనిపోయారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు సహా దాదాపు 30 మంది వరకు మృతి చెందారు. తాజాగా దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది. అలాగే ఇవాళ ఉదయం ఛత్తీస్ గఢ్ లోని […]
Encounter is Continue in Jammu and Kashmir: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. అనుమాతులను అదుపులోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు […]