Home / Delhi
Delhi New CM Candidate Swearing FEB 19 or 20: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని తెలిసింది. ఈ సమావేశంలో ఢిల్లీ సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ […]
Atishi Resigns As Delhi Chief Minister: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన పదవి రాజీనామా లేఖను అందజేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి కాగా, ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం తీసుకున్నారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై ఆతిశీ 3,521 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెల్చుకుని భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు […]
Delhi Election Results 2025 out BJP makes a comeback after 27 years: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు గానూ 48 స్థానాల్లో గెలిచి సత్తా చాటి.. వరుసగా మూడుసార్లు ఢిల్లీలో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించింది. శనివారం ఎన్నికల ఫలితాల్లో ఆదినుంచి ఆధిక్యాన్ని చాటుతూ సాగిన బీజేపీ అభ్యర్థుల చేతిలో ఆప్ తరపున బరిలో దిగిన మాజీ సీఎం […]
BJP Parvesh Verma Reacts On CM Post in Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన అరవింద్ కేజ్రీవాల్.. నాలుగోసారి ఓటమిని చవిచూశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పర్వేశ్ వర్మ ఘన […]
Delhi Assembly Election Results: ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ కౌంటింగ్కు సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతం మంది తమ ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగగా.. గెలుపు కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎగ్జిట్ […]
Delhi Exit Polls 2025: రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అకోలా, సీలంపూర్, జంగ్పూర్, నియోజకవర్గాలు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో ఆప్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. గెలుపుపై అటు రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈసారి […]
Voting Begins For Delhi Assembly Elections 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్రమంత్రి జై శంకర్తో పాటు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలో 1.56కోట్ల మంది […]
Telangana CM Revanth Reddy comments about AICC HQ inauguration in Delhi: బీఆర్ఎస్ అంటే.. ‘బీ-ఆర్ఎస్ఎస్’ అని, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందంటూ సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తోన్నఆరోపణలనే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు. ఆర్ఎస్ఎస్ ఏ పోరాటం చేయలేదు.. స్వాతంత్య్రం […]
Flight service from Rajamahendravaram Airport to Delhi: ఏపీ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పింది. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణాన్ని మరింత సులభతరంగా చేసింది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి విమాన సర్వీస్ను ప్రారంభించింది. ఈ మేరకు ఇక్కడి నుంచి ఢిల్లీకి నేరుగా ప్రయాణించవచ్చు. కాగా, అంతకుముందు రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇదిలా ఉండగా, తొలుత రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్టుకు మొదటి ఇండిగో డైరెక్ట్గా విమానం […]
Congress Working Committee met in Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈవీఎంలపై చర్చింనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగా.. […]