Home / CM KCR
జాతీయపార్టీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ వేగంగా అడుగులేస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ప్రకటన పై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
దక్షిణాదిన ప్రముఖ బొగ్గు గనుల కేంద్రాల్లో సింగరేణి కాలరీస్ సంస్ధ ఒకటి. విద్యుత్ వెలుగులు ప్రసాదించే ఆ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం కేసిఆర్ దసరా కానుక ప్రకటించారు
కీ.శే. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వారి కాంస్య విగ్రహాన్ని మంత్రి @KTRTRS ఆవిష్కరించారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించే విధంగా ఓ ట్వీట్ చేశారు
రాజాసింగ్ కు ప్రాణ హాని ఉందని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడియాక్ట్ కింద జైల్లో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు జైలు అధికారులు ములాఖత్ కు అనుమతించక పోవడాన్ని తప్పుబట్టారు
మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో రాజకీయ వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్, భాజాపా నేతల మద్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఓ వైపు కేంద్రం పై కేసిఆర్ కాలుదువ్వుతుంటే, మరో వైపు భాజపా కేసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగ సంబరాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ గద్దె దించేంతవరకు తాను నిద్రపోయేది లేదని పదే పదే భాజపా పెద్దలపై విరుచుక పడుతూ జాతీయ పార్టీని స్ధాపించేందుకు సిద్ధమైన సీఎం కేసిఆర్ కసరత్తు డిసెంబర్ కు వాయిదా పడిన్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికతో పాటు జాతీయ పార్టీ విధి విధానాలపై పూర్తి స్ధాయి ఎన్నికల కమీషన్ కు సమర్పించేందులో ఆలస్యమే కారణంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
సీఎం కేసిఆర్ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీని కావాలనే మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిషేదిత ఫిఎఫ్ఐ సంస్థను కొందరు టీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారన్నారు.
కోట్ల రూపాయల భూమిని సొంతం చేసుకొనేందుకే ధరణీ పోర్టల్ తెచ్చారని భాజాపా ఎమ్మెల్యే ఈటెల రాజేంధర్ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ధ్వజమెత్తారు