Home / BJP
MLA Raghunandan Rao: సీఎం కేసీఆర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మియాపూర్ లోని రూ. 4 వేల కోట్ల విలువైన భూములను.. తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు. సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ స్కాం జరుగుతోందన్నారు. BRS అంటే బీహార్ రాష్ట్ర సమితి అని .. కేసీఆర్ బీహారీ.. ఆయనకు బీహార్ కు చెందిన సోమేశ్ కుమార్ పైన ప్రేమ ఎక్కువ అని ఎద్దేవా […]
న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంల్లో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ కు లేఖ రాశారు.
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపైసోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆప్,బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
Khammam Politics: తెలంగాణలో ఎన్నికల దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాలు బాగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ముందు నుంచీ ఈ జిల్లాలో అధికార బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోవైపు ఇక్కడి నేతలకు గాలం వేసేందుకు బీజేపీ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. […]
సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, చంద్రబాబుని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్లో మూడు నెలల నుంచి కరెంట్ లేకపోతే..అధికారులంతా ఏం చేస్తునారని కేంద్ర మంత్రి జి. కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సిద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిం చారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
విశాఖ రుషివిశాఖ రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లుగా ఉందని ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కోవిడ్ -19 మార్గదర్శకాలను సరిగ్గా పాటించకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరింది.