Home / జాతీయం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో పాల్గొనమంటూ దివంగత ప్రధాని పీవీ కుటుంబ సభ్యలును ఆహ్వానించారని పీవీ మనవడు ఎన్ వి సుభాష్ తెలిపారు.
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన చెల్లి ప్రేమించిన యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు ఓ అన్న. ఆ తర్వాత ఆ భాగాలను కుక్కలకు ఆహారంగా
తునీషా కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. శ్రద్దావాకర్ హత్యకేసు వల్లే తునీషాకు బ్రేకప్ చెప్పానని ఆమె లవర్ షీజాన్ పోలీసుల ఎదుట చెప్పాడు.
ఉజ్వల పథకం కింద సంవత్సరానికి 12 సిలిండర్లకు ఇచ్చే రూ. 200 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించాలని కేంద్రం భావిస్తోంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. రెండేళ్లు కావస్తున్నా అతని ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడలేదు.
లోకంలో కొందరు తమకు చేసిన ఉపకారాలను మరచిపోరు. అలాంటి వారిలో ఒకరు అమంగట్టుచలిల్ కన్నన్ . తనకు సాయం చేసిన మనిషికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అతను శబరిమల యాత్ర ప్రారంభించాడు.
శనివారం అస్సాం లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) అప్డేట్ ప్రక్రియలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక తెలిపింది.
ఐసిఐసిఐ బ్యాంకు రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం (డిసెంబర్ 26) అరెస్టు చేసింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్మాజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం తిరిగి విచారణ ప్రారంభించింది.
భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. బంగారం కంటే విలువైన ఓ ఫంగస్ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని తెలుస్తోంది.