Home / జాతీయం
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటంతో భారీగా తరలివస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్ల్లీలో కేవలం టీషర్ట్ ధరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
బాలీవుడ్ యాక్టర్, సీరియల్ నటి తునీషా శర్మ గత శనివారం రోజున ఓ టీవీ సీరియల్ సెట్లో శవమై కనిపించారు. అయితే తునీషా మరణంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అసలు తునీషాది ఆత్మహత్యా.. హత్యా.. ఆమెది లవ్ జిహాద్ కేసు అని ఎందుకు అంటున్నారు అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఆమెను స్క్రూడ్రైవర్తో 51 సార్లు పొడిచి చంపాడు
18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్గా ఉపయోగించే భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ iNCOVACC ధరను ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800 మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 325 గా కేంద్రం మంగళవారం ఆమోదించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఎంజిఎం మారన్ మరియు ఎంజిఎం ఆనంద్ మరియు వారి సంస్థ-సదరన్ అగ్రిఫ్యూరాన్ ఇండస్ట్రీస్ యొక్క రూ. 205.36 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది.
తీవ్ర అస్వస్థతకు గురైన ఓ తల్లి తన కూతురు తన ఎదుటే పెళ్లి చేసుకోవాలన్న ఆఖరి కోరిక నెరవేరింది.
కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ అప్రమత్తమవుతున్నాయి. చైనా సహా పలు దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా
ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీపై గాంధీ బొమ్మ లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు.
ఉత్తరాదిని చలి వణికిస్తుండగా.. వెచ్చని దుస్తులు ఉంటేనే బయటకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని తన నడక సాగించారు. దానితో ఆయన టీషర్ట్ వేసుకుని అంతటి చలిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చెయ్యడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.