Home / జాతీయం
Bride Lorry Drive: కేరళలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి కూతురు కాబోయే భర్తను లారీ ఎక్కించుకుని షికారు చేసిన వీడియో ప్రస్తుతం సోషన్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇదేం ప్రేమ కథ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత కాలంలో పెళ్లి వేదిక వద్దకు వధూవరులు వినూత్న రీతిలో చేరుకుంటున్నారు. కానీ కేరళలోని త్రిస్సూర్ కు చెందిన ఓ వధువు మాత్రం వినూత్న రీతిలో పెళ్లి […]
50 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లకుండా వదిలేసిన విమానంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదికను కోరింది.
ఉత్తరాఖండ్లోని జోషిమత్ పట్టణంలో భూమి కుంగడానికి కారణం అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థలు, తగిన తనిఖీలు లేకుండా అస్థిరమైన భూమిపై నిర్మాణం మరియు అటవీ నిర్మూలన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు
శీతాకాలం చలిలో కేవలం టీ షర్ట్ ధరించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ సాగుతున్న వైనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు.
kullu water falls: కొద్ది రోజులుగా దేశంలో చలి తీవ్రగా అధికంగా పెరిగింది. చలి తీవ్రతకు దేశ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురవడం.. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉత్తర భారతదేశ విషయానికి వస్తే అంతే సంగతి.. అక్కడి చలి ఎలా ఉంటుందో మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. దేశంలో పెరిగిన విపరీతమైన చలికి అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హిమాచల్ అందాలను […]
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.
Bengaluru Metro: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగవర ప్రాంతాంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న ఓ కుటుంబంపై ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో తల్లి మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి, కుమార్తెను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు […]
Constable Leave Letter: భార్య అలిగింది సార్.. ఓ వారం రోజులు లీవ్ ఇవ్వండి అంటూ ఓ కానిస్టేబుల్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు నవ్వొస్తుంది కదా.. ఇది నిజమేనండి.. భార్య కోసం ఓ కానిస్టేబుల్ పోలీస్ అధికారులకు రాసిన లేఖ ట్రెండింగ్ లో నడుస్తుంది. భార్య అలిగిందని ఏకంగా ఓ కానిస్టేబుల్ ఏఎస్పీకి లేఖ రాయడం వైరల్ అయింది. యూపీ లోని మహరాజ్ గంజ్ కి చెందిన కానిస్టేబుల్ గౌరవ్ […]
తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వాగ్వాదం తరువాత చెన్నైలో డీఎంకే నేతలు పోస్టర్ వార్ కు దిగారు
బాంబు బెదిరింపు రావడంతో 236 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో-గోవా చార్టర్డ్ విమానం సోమవారం రాత్రి జామ్నగర్లో ల్యాండ్ అయింది.