Home / బిజినెస్
Kisan Vikas Patra Scheme in post office Benefits: ప్రజల ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరచాలని పోస్టాఫీసులో స్మాల్ సేవింగ్ స్కీమ్గా దీనికి పరిచయం చేసింది. రైతుల నుంచి ఉద్యోగుల వరకు ఎవరైనా ఈ పొదుపు స్కీమ్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం పోస్టాఫీసులో ఈ […]
EPFO Launches UPI and ATM: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్ డ్రా కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. నగదు డ్రా చేసుకునేందకు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఏటీఎం, యూపీఐతో క్షణాల్లో పీఎఫ్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పేతో యూపీఐ ద్వారా నగదు డ్రా చేసుకునేలా కొత్త సిస్టమ్ను ప్రవేశపెట్టింది. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ […]
Central Government Employees 8th Pay Commission January 2026: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన కమిషన్ను వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రానుందని కమిషన్ ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లకు లాభం చేకూరనుంది. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ కమిషన్ సిఫార్సులు వచ్చే ఏడాది జనవరి […]
3% DA Hike Expected in July Month: 7వ వేతన సంఘంలో చివరిసారిగా ప్రకటించిన డియర్నెస్ అలవెన్స్ (DA) గతం కంటే మెరుగ్గా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగానికి ప్రభుత్వం డీఏను 2శాతం పెంచింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ 55శాతం ఉంది. 7వ వేతన సంఘం తన పదవీకాలాన్ని డిసెంబర్ 31, 2025న పూర్తి చేస్తుంది, కాబట్టి ప్రస్తుత వేతన […]
Stock Markets Shows Huge profits amid India Pakistan Ceasefire: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అందుకు ప్రతీకార చర్యగా భారత్ పై పాకిస్తాన్ దాడులు చేసింది. వీటిని భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది. అయితే కొన్నిరోజులుగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో దేశీయ […]
ATM withdrawals to cost more from May 1: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు పెరిగిన ఏటీఎం ఛార్జీలు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కాగా, ప్రస్తుతం ప్రతి నెలా ఇతర బ్యాంకు ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5 సార్లు ఉచితంగా డ్రా చేసుకుంటుండగా.. నాన్ మెట్రో ప్రాంతాల్లో 3 సార్లు నగదును డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే తాజాగా, […]
JioCinema and Disney Hotstar have finally merged into JioHotstar: ఓటీటీ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. అందరూ ఊహించిన విధంగానే ప్రముఖ ఓటీటీ వేదికలు జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ ఒక్కటయ్యాయి. ఈ రెండు యాప్ల విలీనం పూర్తికావడంతో దీనికి జియోహాట్స్టార్గా నామకరణం చేశారు. ఈ దిగ్గజ కంపెనీలు విలీనం కావడంతో దాదాపుగా 500కుపైగా మిలియన్ల యూజర్లు దీని పరిధిలోకి రానున్నారు. ఈ రెండు యాప్స్ ఒకే గూటికి చేరడంతో జియో డిస్నీప్లస్ హాట్ […]
SBI Q3 Results: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికి ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన బ్యాంక్ స్టాండ్లోన్ నికర లాభంలో 84.32 శాతం బంపర్ పెరుగుదల ఉంది. తద్వారా డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికల లాభం రూ.16,891.44 కోట్లు. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.9,163.96 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే, బ్యాంకు లాభాలు […]
S.N.Subrahmanyan: దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు తాజాగా ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకేశారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాల్సి ఉంటుందని తెలిపాడు. ఆదివారం సెలవులు కూడా వదులుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. “మీ భార్యను చూస్తూ ఎంతసేపు […]
PM Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ కువైట్లో పర్యటించనున్నారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన నేడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందీరా గాంధీ కువైట్ను సందర్శించారు. ఆ తర్వాత కువైట్లో పర్యటిస్తున్న రెండో భారత ప్రధాన మంత్రిగా మోదీ ఉన్నారు. ఆ దేశంలో ఆయన రెండు రోజుల పాటు ఉండనున్నారు. […]