Home / సినిమా
సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం ప్రిన్స్ మహేష్ బాబు సహా కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లారు.
ఇటీవల కాలంలో మూవీల ట్రెండ్ మారింది. ఆధ్యాత్మిక భావాలతో ఎక్కువగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా తేజ సజ్జ హీరోగా హను మాన్ సినిమాను రూపొందించారు 'జాంబీ రెడ్డి' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట.
పవర్ రేంజర్స్ సిరీస్లో నటించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ఇకలేరు. పవర్ రేంజర్ సిరీస్కు వరల్డ్ వైడ్గా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అందులోనూ గ్రీన్ రేంజర్గా ఎంట్రీ ఇచ్చి వైట్ రేంజర్గా మారి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న జాసన్ డేవివ్ ఫ్రాంక్.
ప్రస్తుతం టాలీవుడ్ నాట తమిళ సినిమా వర్సెస్ తెలుగు సినిమా పోరు నడుస్తుంది. సంక్రాంతికి తెలుగు సినిమాలు డబ్బింగ్ సినిమాలు అంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల విషయంలోనూ అదే రకమైన గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. నవంబర్ 25వ తేదీన ముఖ్యంగా మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ ప్రతీ సీజనల్ ఓ అందమైన జంటకి కూడా అవకాశం ఇస్తూ వస్తున్నారు. అలా ఈ సీజన్ లో రోహిత్ - మెరీనా హౌస్ లోకి వచ్చారు. ఇద్దరూ బుల్లితెరపై మంచి ప్రజాదరణ పొందినవారే. అలాంటి ఈ జంటలో 11వ వారం ఎలిమినేషన్లో భాగంగా మెరీనా నిన్న హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
మెగాస్టార్ చిరంజీవిని మరో అరుదైన అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని చిరు కౌవసం చేసుకున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. నేడు తను ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది.
''ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, "పెళ్లయిన కొత్తలో" చిత్రంతో దర్శకుడిగా మారిన "మదన్" ఆకస్మిక మరణం చెందారు.
ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించిన చిత్రం హను-మాన్. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ ద్వారా బాగా ప్రచారంలోకి వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా మరియు అమృత అయ్యర్ ప్రధాన పాత్రలు పోషించారు.