Home / సినిమా
ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్నారు.
ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు, ప్రభాస్, శర్వానంద్, అడవి శేష్, విశ్వక్ సేన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. రానాకి భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ డైరెక్షన్ లో #OG సినిమాలు చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ షో బాగా సక్సెస్ అయింది.
బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం టాక్ షో లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సినీ, రాజకీయ ప్రముఖుల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అన్ని టాక్ షో ల రికార్డులను బద్దలు కొడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దుమ్మురేపుతుంది.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం "రైటర్ పద్మభూషణ్". వైవిధ్యమైన రోల్స్ పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు సుహాస్.యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని ఆరంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చాడు సుహాస్.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలస్లో మంగళవారం సాయంత్రం కియారా, సిద్ధార్థ్ల వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.అయితే ఈ వివాహ వేడుకను చాలా సీక్రెట్ గా పూర్తి చేశారు.కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారని తెలుస్తుంది.