Home /Author M Rama Swamy
KCR : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్లో నిర్వహించే మహాసభ గురించి నేతలకు దిశానిర్దేశం చేశారు. జన సమీకరణతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో రోజుకు రెండు ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ సన్నాహక సమావేశాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో […]
Tamil Nadu NEET Row Bill Rejected by the president Draupadi Murmu: స్టాలిన్ సర్కారుకు బిగ్షాక్ తగిలింది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కొన్నేళ్లుగా ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం, డీఎంకే సర్కారు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని […]
PM Modi : సైనిక పాలన, అంతర్యుద్ధాలతో మగ్గిపోతున్న మయన్మార్ ప్రజలపై గతవారం సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైంది. భూకంప ధాటికి 2,719 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారు. 4,521 మంది గాయపడ్డారు. 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ఈ క్రమంలో మయన్మార్ను ఆదుకొనేందుకు భారత్ సిద్ధమైంది. ఆ దేశాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ […]
PM Modi meets Bangladesh Interim Chief Adviser Muhammad Yunus : బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. థాయిల్యాండ్లోని బ్యాంగ్కాక్లో జరుగుతున్న బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని పాల్గొన్నారు. గత ఆగస్టులో బంగ్లా సర్కారులో యూనస్ కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇదే. ఓవైపు బీజింగ్-ఢాకాల మధ్య మిత్రత్వం పెరుగుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య చర్చలు జరగడం గమనార్హం. వాస్తవానికి […]
Central given Permission to Interrogate Kerala CM Pinarayi Vijayan’s daughter: కేరళ ముఖ్యమంత్రికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పినరయి విజయన్ కూతురు చిక్కుల్లో పడ్డారు. ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఆర్థిక నేరం కేసులో వీణాను విచారించేందుకు ఆదేశించింది. న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమంగా డబ్బులు […]
IPL 2025 : ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్లు కొట్టాడు. రఘువంశీ 32బంతుల్లో 50 పరుగులు చేశాడు. 5ఫోర్లు, రెండు సిక్స్లు బాదాడు. రహానే (38), రింగ్ సింగ్ 32 రాణించాడు. హైదరాబాద్ సన్రైజర్స్ షమి, కమిన్స్, అన్సారీ, […]
Ambati Rambabu : మంత్రి నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడిని మించిపోయాడని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి లోకేష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకేష్ అవకాశం వచ్చినప్పుడు స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కళ్లు నెత్తి మీదకి ఎక్కి వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లోకేష్ నీ స్థాయి తెలుసుకుని […]
Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్సీయూలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కారు భూములను తీసుకోవద్దని, అక్కడ ఉన్న చెట్లను తొలగించొద్దని యూనివర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనలు ఘర్షణలకు దారి తీశాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి.. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఇప్పటివరకు రెండు జట్లు మూడు మ్యాచ్లు ఆడాయి. ఇందులో చెరో మ్యాచ్ గెలువగా, రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్లో ఎట్టిపరిస్థితిలో గెలిచి తీరాలను రెండు జట్లు జోరుమీద ఉన్నాయి. టాస్ […]
YS Sharmila : వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వివేకా కుమార్తె సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఆమె ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను […]