Home / Telangana News
హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్లో గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీనీ వీడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే వరంగల్ గులాబీ పార్టీలోనూ నెలకొంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణలో రెచ్చిపోతున్నారు. అధికార, విపక్ష నాయకులను ఏకిపారేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో అనధికారిక ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) గతంలోనే స్పష్టం చేసింది
హనుమకొండ జిల్లాలోని చారిత్రక భద్రకాళి ఆలయంలో మాడవీధులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిన్న జోగిపేట పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాలు ఫిర్యాదు చేశారు.
ప్రధాని మోదీ 11వ తేది భాగ్యనగరానికి రానున్నారు. హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు
రాంగ్ రూట్లో వస్తున్న ఓ వాహనదారుడిని పోలీసులు ఆపడంతో, క్షణికావేశంలో బైకు యజమానే వాహనానికి నిప్పు పెట్టిన ఘటన అమీర్ పేట వద్ద చోటుచేసుకొనింది.
మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ ? అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు
హైదరాబాద్ మెట్రో రైల్ వాట్సాప్ ఇ-టికెటింగ్ సదుపాయం ద్వారా ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ మెట్రో టికెట్ బుకింగ్ను ప్రారంభించింది.