Home / Telangana News
మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నెల 15న కుటుంబంతో సహా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో పొంగిపొర్లుతున్న ఊకచెట్టు కాజ్వేను దాటేందుకు ప్రయత్నించిన తల్లీ కూతురు సహా ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు
మావోయిస్టు నాయకురాలు అలూరి ఉషారాణి అలియాస్ విజయక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు.
బాధ్యతగత పదవిలో ఉండి బాధ్యత మరచి ప్రవర్తించాడు. సాయం చెయ్యాల్సింది పోయి నిర్దయగా వ్యవహరించాడు. దివ్యాంగుడని కూడా చూడకుండా అమానుషంగా అతనిపై దాడి చేశాడు ఓ కఠినాత్ముడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబ్ నగర్లో చోటుచేసుకుంది.
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా, పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఎక్కువమంది ప్రతిపాదించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లో ఉదయం నుంచే సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్తో సహా 35 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్లో పలుసార్లు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించిన ఈడీ మరోసారి సోదాలు చేస్తోంది
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు రాకపోవచ్చని భావించిన నేతలకు ఎన్నికల సంఘం ఒక్కసారి షాక్ ఇచ్చింది.. షెడ్యూల్ విడుదల చేసి ఒక దెబ్బకి రెండు పిట్టలను కొట్టిందని చర్చించుకుంటున్నారు
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీలను తీసుకొని ఢిల్లీకి వెళ్లారు.