Home / Telangana High Court
పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్ పిటిషన్పై తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చికోటి ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కోరారు.
హైదరాబాద్లోని ఖానామెట్లో 26.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి పై తెలంగాణ ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులు ఈ భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని ప్రభుత్వం వాదిస్తోంది. సింగిల్ బెంచ్ సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.