Home / Operation Sindoor
CM Revanth Reddy participated in the ‘Jai Hind Rally’ : దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భారత సైన్యం విజయవంతంగా ‘ఆపరేషన్ సిందూర్’ను నిర్వహించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు మేడ్చల్లోని బాచుపల్లిలో కాంగ్రెస్ ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించింది. వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ […]
Rajnath Singh: పహల్గామ్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు దాడుల వరకు వెళ్లాయి. దీంతో యుద్ధం వస్తుందని భారత్ తో పాటు, ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళన చెందారు. కానీ భారత్ దెబ్బకు తోక ముడిచిన పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయినా.. పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచ […]
Operation Sindoor: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రికత్తలు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. దాడికి బదులు భారత్ పాకిస్తాన్ తో పలు వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. అలాగే దేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. […]
Pakistan PM Shehbaz Sharif ready to discuss with India: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరుకు వ్యతిరేకంగా పాకిస్తాన్ పనిచేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పాక్ చేసిన దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ లోని ఉగ్రవాద, […]
NIA arrested CRPF Jawan Arrested for Spying for Pakistan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. కాగా దేశ భద్రత విషయాలను పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు రహస్య సమాచారన్ని అందించిన కేసులో సీఆర్పీఎఫ్ జవాన్ మోటి రామ్ జాట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎన్ఐఏ పలు కీలక విషయాలను వెల్లడించింది. 2023 నుంచి మోటి రామ్, […]
Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ […]
Congress MP Shashi Tharoor on BJP: తాను ప్రభుత్వం కోసం పనిచేయడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ కుండ బద్దలు కొట్టారు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో ఒక కాలమ్ రాశానని పేర్కొన్నారు. గట్టిగా కొట్టడమే కాకుండా తెలివిగా కొట్టాల్సిన సమయం అసన్నమైందని ఆ కాలమ్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ అదే పనిచేసిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్లు […]
DGCA Issued alerts to all Commercial Flights Commercial Flights:దేశంలో కమర్షియల్ ఫ్లైట్స్ కు డీజీసీఏ కీలక సూచన చేసింది. రక్షణశాఖకు చెందిన ఎయిర్ బేస్ లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సమయంలో విండో షేడ్స్ ను మూసివేయాలని ఆదేశించింది. ముఖ్యంగా పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తు వెళ్లే వరకు […]
Shashi Tharoor and Delegation went to Foreign: ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే భారత్ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఉగ్రవాదంపై తమ సందేశాన్ని ప్రపంచానికి తెలపడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు శశిథరూర్ బృందం సిద్ధమైంది. కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, […]
Ukraine Drones on Moscow Airport: రష్యాలో భారత ఎంపీల బృందానికి పెను ప్రమాదం తప్పింది. పాక్ ఉగ్రదాడులు, అనంతరం జరిగిన దాడులపై ప్రపంచ దేశాలకు వివరించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. కాగా ప్రస్తుతం ఈ బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాకు వెళ్లిన భారత బృందానికి భయానక అనుభవం ఎదురైంది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని దౌత్య బృందం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లింది. అయితే వీరు […]