Home / Latest Business News
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు (మంగళవారం, మే 9 ) మళ్లీ పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 61,750కి చేరింది. దీంతో దేశం లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.
తదుపరి సూచనలు వచ్చే వరకు తక్షణమే విమాన టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సోమవారం సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ ఎయిర్లైన్ ను ఆదేశించింది.
Personal loan: చాలామంది కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం తీసుకుంటారు. కొందరు ఛార్జీలపై పెద్దగా అవగాహన లేకుండానే వ్యక్తిగత రుణం తీసుకుంటారు.
భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఈ క్రమంలో తాజాగా పసిడి ధర తగ్గుముఖం పట్టింది.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇటీవల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు తాజాగా శనివారం కూడా పెరిగాయి. 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. కాగా, దేశం లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ గూగుల్ ఓ వీడియో టీజర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను..
ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతుంటుంది. మరి ఈ రోజు అంటే మే 4 గురువారం దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ తన సరికొత్త పిక్సెల్ 7 ఏ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. మే 11 న భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు ఈరోజు కాస్త బ్రేక్ పడింది. తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. బుధవారం (మే 03) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
విజయ్మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, నరేష్ గోయల్కు చెందిన జెట్ ఎయిర్వేస్ బాటలోనే మరో ఎయిర్లైన్ దివాలా తీయడానికి సిద్దంగా ఉంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రిటానియా బిస్కెట్ సీఎండీ నుస్లీ వాడియాకు చెందిన గో ఫస్ట్ కూడా రేపో మాపో చేతులు ఎత్తేసే పనిలో ఉంది