Home / Ap latest news
Mandous Cyclone : మాండూస్ తుపాన్ మహాబలిపురం దగ్గర తీరం దాటింది. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో... శుక్రవారం రాత్రి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్
ఏపీ సర్కారు రైతు బజార్ల సిబ్బందికి వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Mandous Effect : మాండూస్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో
Mandous Cyclone : మాండూస్ తుఫాను దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు దూసుకోస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం ముందుస్తు చర్యలు చెప్పటింది. ఇవాళ అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద తుఫాను తీరం దాటే అవకాశం
Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను మరింత ప్రస్తుతం మరింత బలపడినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు తీవ్ర తుఫానును మారి... దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల వైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు దాదాపు 6 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు
జనసేన ప్రచార రథం వారాహి వాహనం కలర్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కనీసం నేను ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు.. పైఅధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.
విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. కాగా ఈ ఆలయంలోని సత్యదేవుడి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడి అన్నప్రసాదానికి భక్తుల ఆదరణ ఉంది. ఇలాంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సత్యదేవుడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజానోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. కానీ మంత్రి అయిన తరవాత ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం లభిస్తోందా అంటే.. లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది