Home / Ap latest news
రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
జనవరి 5వ తేదీ గురువారం ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఇంద్రకీలాద్రి దుర్గ గుడి ఈవోకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దుర్గగుడి ఈఓ గా భ్రమరాంబ వచ్చిన తర్వాత ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చారు.
పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఫ్యాన్స్ కలలు కంటున్నారని.. సీఎం పవన్ కల్యాణ్ పేరుతో సినిమా తీస్తే తానే నిర్మాతగా ఉంటానని మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను పరామర్శించేందుకు వచ్చిన భర్తను భార్య బేడ్లుతో గొంతుకోసింది. దానితో భర్త తీవ్ర రక్త స్రావంతో అక్కడే పడిపోయాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది.
లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల థియేటర్లో ఖుషీ సినిమా షోలను నిలిపివేస్తున్నాము.. ముందుగా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బు రీ ఫండ్ చేయపడుతుంది.
ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తోంది అంటారు లవర్స్. అమ్మాయితో సరదాగా ఓ రైడ్ అంటే చాలు తన ఆనందానికి హద్దులు ఉండవు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం నగరంలో ఓ ప్రేమికుల జంట హల్ చల్ చేశారు.
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభ నిర్వహించారు. కాగా ఈ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
నేటి యువతరం ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనే కాదు సామాజిక బాధ్యతల్లో కూడ తమదైన శైలిలో ముందుకు వెడుతున్నారు.
వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆనాడు జరిగిన పలు సంఘటనలు గుర్తుచేసుకుంటూ అన్ రివీల్డ్ సీక్రెట్స్ను బయటపెట్టారు.