Home / Ap latest news
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్లో కట్టిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా ఆమె సెటైర్లు వేశారు.
ఏపీలో రోజురోజుకు రాజకీయ రగడ పెరుగిపోతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఇవ్వాళ సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు గానూ పవన్ ఆర్థిక సాయం ప్రకటించనున్నారు.
2022 సంవత్సరం చివరికి వచ్చేసాం. ఇంకో కొద్దిరోజుల్లో డిసెంబర్ నెల ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి కొత్త సంవత్సరంలో ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి.. ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు లో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. తోడికోడళ్ళు రేణుక, రామేశ్వరి ల హత్యలకు సంబంధించిన కేసును
భారత్ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమయింది.
తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం, న్యాయస్థానాల్లో హాజరుపర్చడం వరకే పోలీసుల డ్యూటీ.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీఅనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ షరతులను మాత్రం కింది కోర్టు విధించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Ysrcp : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కి గురి అయ్యింది. హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు. కానీ వైఎస్సార్సీపీ ట్విట్టర్ డిస్క్రిప్షన్ లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని అలానే ఉంచారు. గత రాత్రి నుంచి ఈ అకౌంట్ హ్యాకింగ్ అయ్యిందని సమాచారం అందుతుంది.