Home / బిజినెస్
Google India:టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా దాదాపు 453 మంది ఉద్యోగులు లేఆఫ్స్ మెయిల్స్ అందుకున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి సదరు ఉద్యోగులకు సమాచారం అందింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపారని తెలుస్తోంది. 453 మంది అదనమా?(Google India) రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు గూగుల్ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలోని ఉద్యోగులకు సమాచారం […]
ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చారు.
గత కొంతకాలంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు శుక్రవారం దిగి వచ్చాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 58 వేలకు వెళ్లిన బంగారం ధర ఇపుడు 56 వేల దిగువకు వచ్చింది.
భారత మార్కెట్ లోకి బోల్ట్ స్వింగ్ స్మార్ట్వాచ్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ కాలింగ్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండే డిస్ప్లేతో ఈ వాచ్ లాంచ్ అయింది.
Wipro: ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతలు విధిన్నాయి. ఈ తరుణంలో విప్రో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన వేరియబుల్ పే ను అందనుంది. మూడో క్వార్టర్ లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేస్తున్నట్టు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు మెయిల్ […]
ప్రపంచవిమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం కుదిరింది. టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా 470 ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ మరియు అమెరికన్ విమానాల తయారీ సంస్థ బోయింగ్తోఒప్పందాలను కుదుర్చుకుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా దిగ్గజ టెలికాం సంస్థలు పలు ఆఫర్స్ ప్రకటించాయి. ప్రముఖ సంస్థలు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు పలు రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్లను లాంచ్ చేశాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం మరోమారు కోరలు చాచింది. గత నెల జనవరిలో మూడు నెలల గరిష్టానికి 6.52 శాతంగా నమోదయింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి పొకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ఓపెన్ సేల్ ప్రారంభమైంది.
మహారాష్ట్ర పుణెలోని గూగుల్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని విస్తృతంగా తనిఖీ చేశారు.