Home / సినిమా
కాంతార మూవీ కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని వరహరూపం దైవ వరిష్టం అనే గీతాన్ని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన మ్యూజిక్బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించింది. తాము రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’పాటను కంపోజ్ చేశారని పేర్కొనింది.
నిర్మాత-నటుడు రోహిత్ శెట్టి యొక్క తాజా చిత్రం కాంతార భారతదేశంలో రూ. 170 కోట్లు మరియు ఓవర్సీస్లో రూ. 18 కోట్లు వసూలు చేసింది.
హైదరాబాదు బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలలో చిన్నారి పై లైంగిక దాడి ఘటన కలిచివేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన పై స్పందించిన చిరంజీవి, చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడటం అమానుషంగా పేర్కొన్నారు.
విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ దర్శకుడు నర్తన్తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చర్చలు జరుపుతున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.
దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ యొక్క ప్రకటనల తయారీ మరియు టీవీ మార్కెటింగ్ కంపెనీ "ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్"(DEPL) సినిమాల ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోందని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఈ
‘సరే గౌతమ్.. జగతి నేను లోపలికి వెళ్తున్నాం.. మేము ఇక్కడే ఉన్నామని కానీ వాడికి చెప్పావో.. ఇక జీవితంలో నీతో మాట్లాడను.. నువ్వు ఈ విషయం గుర్తు పెట్టుకో’ అనేసి వేరే గదిలోకి వెళతారు.
కార్తీక్ విసిగి పోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.‘మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావ్’ అని మోనిత అంటుంది.నా ‘ప్రశాంతత దగ్గరకు’ అని అంటాడు కార్తీక్,ఆ మాటలకు మోనిత హై బీపీ తెచ్చుకుంటుంది.
నా సంకల్పం గట్టిది కాబట్టి, మన బంధం ఇంకా నిలబడి ఉంది. మీరు ఇంక క్లారిటీ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి’ అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. ఆ తరువాత మేడమ్గారు కొబ్బరి ముక్క తింటుంటే, తులసి వైపు ఓరగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటండీ మీరు నన్ను అలా చూస్తున్నారు అని తులసి తెగ సిగ్గుపడిపోతుంది.
ఆ మాటలకు మన గీతూ గారికి కోపం వచ్చి ‘‘సగం పెరుగు దొంగవి నువ్వే’’ అని రేవంత్ను మొహం మీదే అనేసింది.కేవలం నీ వల్లే పెరుగు ఎవ్వరికీ సరిగా రావట్లేదు అని అన్నది.
ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్నా కాసిం, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా గ్రాండుగా నిర్వహించారు.