Home / సినిమా
ప్రస్తుతం అనసూయ కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతోంది. లైగర్ విషయంలో అనసూయ వేసిన ట్వీట్, తరువాత జరిగిన చర్చలు, ఆంటీ వివాదం మన అందరికీ తెలిసిందే.తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే వారి మీద కేసు పెడతాను అనే స్థాయికి అనసూయ వెళ్లింది.
మహేష్ ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది అని ఓ సినిమాలో కలర్స్ స్వాతి చెప్పిన డైలాగ్. మహేష్ కున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అది నిజమేననిపిస్తుంది కొన్ని సార్లు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరోకు దక్కని ఓ అరుదైన గౌరవం మహేష్ కు దక్కింది. సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 13 మిలియన్లు దాటింది.
ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ కు ఉన్న ప్రాధాన్యత చెప్పనక్కరలేదు. దర్శకుడు బోయపాటి శ్రీను తన చిత్రాలలో ఐటెం సాంగ్ పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు.
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రాల కోసం విభిన్న తారలను ఎంపిక చేసుకోవాలనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజతో కలిసి స్టెప్పులేసారు.
’మా‘ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది మాత్రమే అయిందని, ఆయన పనిచేశారా? లేదా? అనేది సభ్యులకు తెలుస్తుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే సినిమా ‘వ్యూహం’ ‘శపథం’ పేరుతో రెండు పార్టులుగా ఉంటుందని గురువారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ రోజు ఎపిసోడ్లో ఏమి జరిగిందంటే మల్లిక, జెస్సీలు కడుపుతో ఉండటంతో వాళ్లకి బలమైన ఆహారం నేతి సున్నుండలు జ్ఞానాంబ చేపిస్తుంది. జానకిని పిలిచి జెస్సీ, మల్లికలకు ఇచ్చిరమ్మని చెప్తుంది.
కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసినపుడే ఆమె అభిమానిగా మారిపోయానని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
ఆ సీన్ టీవీలో చూసేటప్పుడు కాస్త ఎమోషనల్గా నడిచింది.ఆ సీన్ కట్ చేస్తే, దీప, కార్తీక్ ఇద్దరూ కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. ‘అతడు వద్దు అన్నా అతడ్ని ఫాలో అయ్యే పని డాక్టర్ బాబు. ఈ రోజే మన సౌర్యని మనం చూసి ఉండే వాళ్ళం అని దీప కాస్త బాధగా అంటుంది.
ఆ మాటకు వసు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతుంది.ఇక్కడేమో రిషి, వసు ఏడుస్తుంటే, అక్కడ జగతీ, మహేంద్రలు ఏడుస్తారు.