Home /Author
'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడినప్పటి నుండి హీరో రవితేజ రీ-షూట్ల కోసం నిర్మాత ముందు అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, అందుకే ఆలస్యమవుతుందని అన్ని చోట్లా పుకార్లు వచ్చాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరితో ఈ రెమ్యూనరేషన్ సమస్య గురించి రవితేజను ప్రశ్నించగా అవి కేవలం పుకార్లని కొట్టిపారేసారు.
లెజెండరీ బాలీవుడ్ నటి మధుబాల బయోపిక్ వెండితెరపై రాబోతోంది. జీవితం ఆధారంగా, మధుబాల చెల్లెలు మధుర్ బ్రిజ్ భూషణ్ బ్రూయింగ్ థాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. నా ప్రియమైన సోదరి కోసం ఏదైనా చేయాలనేది నా చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేసుకోవడానికి నేను, నా సోదరీమణులందరూ
శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. టెక్స్టైల్ పరిశ్రమలు మూతపడ్డంతో ఈ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు విధిలేని పరిస్థితుల్లో ఆహారం, మందులు, కుటుంబ పోషణ కోసం వేశ్య వృత్తిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతర ఉద్యోగాలు చేయడానికి నైపుణ్యం లేని కారణంగా పడుపు వృత్తిలో దిగాల్సి వస్తోందని
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ (ERD) ప్రకారం, రైతుల ఆదాయం కొన్ని రాష్ట్రాల్లో (కర్ణాటకలో పత్తి మరియు మహారాష్ట్రలో సోయాబీన్ వంటివి) 1.3–1.7 రెట్లు పెరిగింది మరియు 2018తో పోలిస్తే 20222లో కొన్ని పంటల ఆదాయం రెండు రెట్లు పెరిగింది.
వరుసగా ఎనిమిదో సెషన్లో కరెన్సీ బలహీనపడటం,ముడి చమురు పెరగడంతో మంగళవారం యూఎస్ డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి 80 కి చేరుకుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే డాలర్తో రూపాయి మారకం విలువ బలంగా ఉన్నప్పుడు వారు అడ్మిషన్లు పొంది అందుకు అనుగుణంగా ఫీజులు
నెట్ఫ్లిక్స్ ఏప్రిల్లో పాస్వర్డ్ మరియు ఖాతా షేరింగ్ని చెల్లింపు పద్ధతిగా చేయాలనుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు, వినియోగదారులు దానిని సీరియస్గా తీసుకుని ఉండకపోవచ్చు. అందువల్ల, ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ ఎంచుకున్న దేశాల్లోని ఇతరులతో తమ ఖాతా పాస్వర్డ్ను షేర్ చేసే వినియోగదారులకు ఛార్జీ విధించడానికి కొత్తగా “ హోమ్ యాడ్ ” ఫీచర్ను పరీక్షించడం ప్రారంభించింది.
ఆహారంలో ఎక్కువ ఉప్పు వేసుకునే వారు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. యూరోపియన్ హార్ట్ జర్నల్లో ఐదు లక్షల మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ఎప్పుడూ లేదా అరుదుగా తమ ఆహారంలో ఉప్పు కలపని వారితో పోలిస్తే, క్రమం తప్పకుండా చేసే వారు అకాల మరణానికి గురయ్యే అవకాశం 28 శాతం ఎక్కువ.
అత్యంత సాధారణ వ్యాధులలో కీళ్లనొప్పులు ఒకటి. ఆర్థరైటిస్ వల్ల కండరాలు, ఎముకలు మరియు కీళ్లలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా పిలువబడే వ్యాధి కారణంగా సంభవించవచ్చు. ఈ నొప్పులు మన కండరాలు, ఎముకలు మరియు కీళ్ల అరిగిపోవడం వల్ల కూడా సంభవించవచ్చు. వృద్ధాప్యం వల్ల వచ్చే ఆర్థరైటిస్ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు.
వారణాసి దేశంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. బెనారస్/బనారస్, కాశీ, లేదా వారణాసి గా పిలుచుకునే ఈ నగరానికి సుమారుగా ఐదువేల సంవత్సరాల చరిత్ర వుంది. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా వారణాసికి వెళ్లాలనుకుంటారు. కాశీవిశ్వనాధుడి దర్శనం చేసుకుని గంగానది ఒడ్డున ఆరతిని చూస్తే చాలు జన్మ ధన్యమయినట్లే అని భావించేవారెందరో వున్నారు.
బెల్లం అంటే చాలామందికి ఇష్టం. బెల్లంతో చేసిన వంటకాలనే కాదు, ఉత్తి బెల్లాన్ని తినేందుకు కూడచాలామంది ఇష్టపడతారు.బెల్లం, వేరుశనగలు కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి.