Home /Author
Pondicherry: ఆధ్యాత్మిక వాతావరణం, అందమైన బీచ్ లు,ఇవి కోరుకునే వారు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం పాండిచ్చేరి. 2006కు ముందు వరకూ పాండిచ్చేరి అని పిలిచే ప్రదేశాన్ని ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తున్నారు. 1954 వరకు ఫ్రెంచ్ పరిపాల కొనసాగిన పుదుచ్చేరిలో నేటికీ ఫ్రెంచ్ సంస్కృతి కనిపిస్తుంది. 1.శ్రీ అరబిందో ఆశ్రమం శ్రీ అరబిందో ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది పాండిచ్చేరిలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. . ఆశ్రమం చుట్టూ ఉన్న శాంతి మరియు ప్రశాంతత […]
మహిళల్లో పీరియడ్స్ సమయంలో హార్మోన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. చిరాకు, నొప్పి మరియు చంచలమైన భావన చాలా మందిని చుట్టుముడుతుంది. చాలా మంది ఆహారం తినడం అసౌకర్యంగా భావిస్తే మరి కొందరు అతిగా తినడంలో మునిగిపోతారు.అయితే ఈ రోజుల్లో ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగా వుండటమే
వర్షాకాలంలో వాతావరణంలో తేమ స్థాయిలు పెరగడం వల్ల జుట్టు మరియు తలపైన చర్మం దెబ్బతింటుంది. ఇది చుండ్రుకు దారి తీస్తుంది. చుండ్రు తలపై తెల్లటి పొలుసులుగా కనిపిస్తుంది. నెత్తిమీద అధిక తేమ ఫంగస్కు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), మహిళల్లో హార్మోన్ల రుగ్మత, ఇది చిన్న తిత్తులతో విస్తరించిన అండాశయాలకు కారణమవుతుంది. దీనివలన అధిక రక్తపోటు, గుండె మరియు రక్తనాళాల సమస్యలు మరియు గర్భాశయ క్యాన్సర్ కు గురయ్యే అవకాశముంది. పిసిఒఎస్ ఉన్న స్త్రీలు గర్బం దాల్చడానికి సమస్యలను ఎదుర్కొంటారు.
విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తారు. బుధవారం గణేశుడిని ధి విధానాలతో పూజిస్తే..అన్ని కష్టాలు తొలగిపోతాయి. బుధుడు బలహీనంగా ఉంటే, బుధవారం గణేశుడిని పూజించాలి. దీనివల్ల బుధదోషం తొలగడమే కాకుండా శారీరక, ఆర్ధిక, మానసిక
హరియాణాలో అక్రమ మైనింగ్ను అడ్డుకున్నందుకు ఓ డీఎస్పీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హరియాణాలోని ఆరావళి పర్వత ప్రాంతంలో జరిగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని నూహ్ జిల్లా పచ్గావ్ సమీపంలో అక్రమ క్వారీలు కొనసాగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో తావ్డూకు డివిజన్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్
కేరళ కొల్లాం జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు తమ ఇన్నర్వేర్లను తొలగించమని బాలికలను కోరిన సంఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి చెందిన ముగ్గురు, కాలేజీకి చెందిన ఇద్దరు ఉన్నారు.
సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ఒకపరి కొకపరి వయ్యారమై అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియో వివాదస్పదమవుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పై అన్నమయ్య రచించిన కీర్తనను అసభ్యకర భంగిమలతో వీడియో షూట్ చేయడాన్ని అన్నమయ్య వంశస్థులు హరి నారాయణ ఆచార్యులు తప్పు పట్టారు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై
రామ్గోపాల్ వర్మ రూపొందించిన లడ్కి సినిమాను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. పూజా భలేకర్ మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ విషయమై నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ నోటీసులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొని డ్రెడ్జింగ్ పనుల్నిప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్ను ఆవిష్కరించారు.