Home /Author Mallikanti Veerabhadram
Wyra Ex. MLA Banoth Madanlal Passed Away: వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాణోత్ మదన్ లాల్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. నాలుగురోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఖమ్మంలోని ఆయన ఇంట్లో వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం ఏఐజీ హాస్పిటల్ కు […]
Telugu University Admissions Notification Released: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025-26 సంవత్సరానికి గాను రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంత రావు వెల్లడించారు. తెలుగు యూనివర్శిటీ అందించే శిల్పం- చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర- పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా కోర్సుల కోసం ఎంఏ, డిగ్రీ, డిప్లొమా, డిప్లొమా సర్టిఫికెట్ ప్రొగ్రాంలో […]
NIA arrested CRPF Jawan Arrested for Spying for Pakistan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. కాగా దేశ భద్రత విషయాలను పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు రహస్య సమాచారన్ని అందించిన కేసులో సీఆర్పీఎఫ్ జవాన్ మోటి రామ్ జాట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎన్ఐఏ పలు కీలక విషయాలను వెల్లడించింది. 2023 నుంచి మోటి రామ్, […]
Pawan Kalyan attends 1 Nation 1 Election seminar in Chennai: దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం వల్ల లాభమే జరుగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలోని తిరువాన్మియూర్ లో జరిగిన వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనే సెమినార్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సెమినార్ లో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు అని.. తమిళనాడు సిద్ధుల భూమి అన్నారు. […]
PM Modi Gujarat Tour: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ఆయన సొంత రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుగా వడోదరలో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జాతీయ జెండాలతో వడోదర ప్రజలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. మరోవైపు 30వేల మంది మహిళలు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. మరోవైపు వడోదరలో సిందూర్ సమ్మాన్ యాత్రలో కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం […]
Covid- 19 Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ చాటుగా తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1000 దాటి పోయింది. దీంతో కరోనాపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వంద దాటింది. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని హోం […]
3 People died in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కంచిలి మండలం పలపంపర గ్రామంలో గ్రామదేవత ఉత్సవాల్లో కరెంట్ షాక్ వల్ల ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. గ్రామదేవతల ఉత్సవాల్లో లైటింగ్ డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తెగి కిందపడటంతో ఘటన జరిగింది. తీవ్రగాయాలైన మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా జాతరలో విద్యుదాఘాతంతో ముగ్గురు చనిపోవడంపై మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి […]
Rains alert to Andhra Pradesh and Telangana: దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించగా.. నేడు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. అయితే ఓ వైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం, బంగాళాఖాతంలోని అల్పపీడనం నైరుతి రుతుపవనాల కదలికలకు అనుకూలంగా మారింది. కాగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలి మరో రెండు రోజుల్లో ఏపీ అంతటా విస్తరించనున్నాయి. మరోవైపు రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అలాగే […]
TDP Mahanadu in Kadapa: రేపటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి కడప నగరం ముస్తాబైంది. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు మహానాడు నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహానాడు సభా ప్రాంగణానికి కన్వీనర్ గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పార చేతపట్టి […]
Vallabhaneni Vamsi Falls Sick: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం వంశీ అస్వస్థతకు గురవడంతో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. […]