Home /Author Mallikanti Veerabhadram
TG POLYCET- 2025 Out Now: తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ విడుదల చేశారు. మే 13న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 98,858 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 83,364 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 84.33 గా నమోదైంది. పరీక్షకు బాలురు 53,085 మంది హాజరుకాగా.. 42,836 మంది (80.69) మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు బాలికలు 45,773 మంది హాజరుకాగా.. […]
KTR Sensational Comments on BJP & Congress: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖపై తెలంగాణ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ సంద్భంగా సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ పేరు ఉందని, ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం పేరు ఉండటం తెలంగాణకు అవమానమని చెప్పారు. రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదని అన్నారు. యంగ్ […]
Shashi Tharoor and Delegation went to Foreign: ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే భారత్ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఉగ్రవాదంపై తమ సందేశాన్ని ప్రపంచానికి తెలపడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు శశిథరూర్ బృందం సిద్ధమైంది. కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, […]
2 Maoist killed in Jharkhand Encounter: జార్ఖండ్ లోని లటేహర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు ప్రారంభించాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపాయి. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ చీలిక వర్గమైన జార్ఖండ్ జన ముక్తి పరిషత్ చీఫ్ పప్పు లోహరా, […]
5 Killed in Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారును లారీ ఢీకొంది. ఘాట్ రోడ్డులోని మూల మలుపు వద్ద వేగంగా వచ్చిన లారీ కారుపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. వీరంతా రాయచోటి నుంచి కడపకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియలేదు. సమాచారం అందుకున్న […]
Vallabhaneni Vamsi Health Update: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆయనను కంకిపాడు ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యపరీక్షల అనంతరం తిరిగి ఆయనను జైలుకు తరలించారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆయనకు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కస్టడీలో ఉన్న ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే రెండుసార్లు ఆయనకు వైద్య పరీక్షలు […]
3 Killed in Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిని ముత్యాలమ్మగా గుర్తించారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది, మృతుల వివరాలు […]
NITI Aayog Meeting in New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజరైనట్టు సమాచారం. ‘వికసిత్ రాజ్య, వికసిత్ భారత్- 2047’ థీమ్ గా నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సమావేశం జరుగుతుండడంతో ఎలాంటి అంశాలపై చర్చ జరగనుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. […]
Lady attack with knife 12 people injured in Hamburg Germany: జర్మనీలోని హాంబర్గ్ రైల్వేస్టేషన్ లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. కత్తితో విచక్షణారహితంగా పలువురిపై దాడికి దిగింది. దీంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను అరెస్ట్ చేశారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ వయస్సు 39 ఏళ్లు ఉంటుందని.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుండవచ్చని […]
South Central Railway: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు నడుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో విహారయాత్రలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో రైళ్లలో రద్దీ నెలకొంది. రెగ్యులర్ గా తిరిగే రైళ్లు ప్రయాణికుల రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో స్పెషల్ ట్రైన్స్ నడిపించాలని ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున్న డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ […]