Home /Author Mallikanti Veerabhadram
Tamanna Bhatia as Mysore Sandal Soap Brand ambassador: కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్నాటక ప్రభుత్వ రంగ సంస్థ కర్నాటక సబ్బులు డిటర్జెంట్స్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో తయారయ్యే మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నటి తమన్నా భాటియాను నియమించింది. ఈ మేరకు రెండేళ్ల కాలానికి రూ. 6.2 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ అంశమే వివాదానికి కారణమైంది. కాగా […]
Plane Crash in USA: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నివాస ప్రాంతాల్లో ఓ చిన్న విమానం కూలిపోయింది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో ఉన్నట్టు స్థానిక అధికారులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. విమానం శాన్ డియాగో సిటీకి 10 కి.మీ దూరంలోని మోంట్ గోమెరీ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా […]
Rahul Gandhi Visits Delhi University: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ యూనివర్శిటీకి అకస్మాత్తుగా వచ్చారు. గంటసేపు డీయూఎస్యూ కార్యాలయంలో విద్యార్థి సంఘం నేతలతో సమావేశం అయ్యారు. కాగా ఢిల్లీ యూనివర్శిటీలోకి రాహుల్ గాంధీ రావడంపై యూనివర్శిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పర్యటన వల్ల విద్యార్థుల పనులకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. యూనివర్శిటీ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. ఎలాంటి […]
Telangana CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీకి బయల్దేరనున్నారు. కాగా గతంలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ కు పలు కారణాలతో సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాలేదు. కాగా రేపు జరిగే సమావేశానికి సీఎం హోదాలో తొలిసారిగా పాల్గొననున్నారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి […]
Encounter is Continue in Jammu and Kashmir: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. అనుమాతులను అదుపులోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు […]
Trump Paused Harvard University Admissions: హార్వర్డ్ యూనివర్శిటీపై ట్రంప్ సర్కార్ మరోసారి ఆంక్షలు మోపింది. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు ఇచ్చిన సర్టిఫికేషన్ ను రద్దు చేసింది. హార్వర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగామ్ సర్టిఫికేషన్ తక్షణమే రద్దు చేయబడిందని హోం ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాజా పరిణామంతో హార్వర్డ్ యూనివర్శిటీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన […]
2 Dyas Heavy Rains in Telangana: తెలంగాణలో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు మద్య అరేబియా సముద్రంపై ఉపరితల ఆవర్తనం, అలాగే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా బంగాళాఖాతంలోనూ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలోని పలు […]
Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పథకాల అమలుకు రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పర్యటనలో భాగంగా ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. నేడు ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని కోరనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు రక్షణ […]
Covid-19 Positive Case Register in Visakha: దేశంలో కరోనా కలవరపెడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా విశాఖలో వెలుగు చూశాయి. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్ వచ్చింది. మహిళను వారం రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా […]
ఆలు బుఖారా పండ్లతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటితో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు.