Home / Tollywood News
నటి పవిత్రా లోకేష్ వివాదంతో వెలుగు లోకి వచ్చిన నటుడు నరేష్ తాజాగా ఒక ట్వీట్ చేసాడు . సినిమా టికెట్స్ ధరపై నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే.
కామెడీ కింగ్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు. అతని చివరి చిత్రం 2018లో వచ్చిన'మను'. అయితే రాజా గౌతమ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకోలేకపోయాడు ఇప్పుడు అతను తన కొత్త చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.
దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ల క్లాసిక్ లవ్ స్టోరీ చిత్రం 'సీతా రామం' సెప్టెంబర్ 2 న హిందీలో విడుదలకు సిద్ధంగా ఉంది. హను , కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న ఒక ఆర్మీ అధికారి, సీతా మహాలక్ష్మి నుండి ప్రేమ లేఖలను అందుకోవడం, వారి మధ్య ప్రేమను దర్శకుడు అందంగా తెరకెక్కించారు.
రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్-శివ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కొంత కాలంగా కొనసాగుతోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజకు ఉన్న క్రేజే వేరు . అందరు మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. రవి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న థియేటర్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తొందరలో విడుదల అవ్వబోతుంది .సెప్టెంబరు నెలలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతుంది . ప్రేక్షకులు థియేటర్స్ వద్ద క్యూ కడుతున్నారు. ఆగస్టు 13న విడుదల ఐనా ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంది.
విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా నటించిన సినిమా " లైగర్ " నేడు రిలీజ్ అయింది . నిజానికి చెప్పాలంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా సీన్స్ కొత్తగా సృష్టించుకుంటు దర్శకత్వం వహించారనే చెప్పుకోవాలి . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే లైగర్ సినిమా బృందం ప్రమోషన్స్ బాగా చేశారు.
తమిళ హీరోయిన్ త్రిష తెలుగులో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె త్వరలోనే మన అందరికి ఒక షాక్ న్యూస్ చెప్పనుందని ఓ వార్త తెగ చక్కర కొడుతోంది. త్రిష రాజకీయాల్లోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
విజయ్ దేవరకొండ మామూలుగానే కోపం చాలా ఎక్కువ. విజయ్ కు ఆటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంటుందని ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు . ఒక రకంగా చెప్పాలంటే యూత్కు విజయ్ దేవరకొండ బాగా కనెక్ట్ అయ్యాడు.
నేషనల్ క్రష్ రష్మీక మందన్న " సీతారామం " సినిమాతో ఈ అమ్మడు రూటు మార్చేసింది . తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్లో నటించటానికి రష్మీక మందన రెడి ఐనట్లు తెలిసిన సమచారం .